నిర్మల్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. మంత్రి సబిత వెంట విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంచార్జి వీసీ రాహుల్ బొజ్జతో పాటు ఇతర అధికారులు ఉన్నార
హైదరాబాద్ : బాసర ట్రిపుల్ ఐటీకి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సాయంత్రం బయల్దేరారు. విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చించనున్నారు. మంత్రి సబిత వెంట విద్యాశాఖ కార్యద�
ఆదిలాబాద్ : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం( ట్రిపుల్ ఐటీ, బాసర) లో పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు బాసర ట్రిపుల్ ఐటీ ఒక ప్రకటన విడ�
ట్రిపుల్ ఐటీ | నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 2021-22 విద్యాసంవత్సరానికిగాను మొదటి దశ కౌన్సెలింగ్లో 172 మంది విద్యార్థులు గైర్హాజరైయ్యారు. వారి స్థానంలో మెరిట్ ఆధారంగా 172 సీట్లను భర్తీ చేస్తూ అధికారుల
కల్లూరు : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బాసర ట్రిపుల్ ఐటీలో కల్లూరువిద్యార్థి ఎంపికయ్యాడు. కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న వేమిరెడ్డి మణికంఠరెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి �
శంషాబాద్ రూరల్:బాసర ట్రిపుల్ ఐటీకి తెలంగాణ మోడల్స్కూల్ విద్యార్థులు ఎంపికయినట్టు పాలమాకుల మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ విష్ణుప్రియ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని చిన్నగ
Basara IIIT | రాజీవ్గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలో గల నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిఫుల్ ఐటీలో 2021-22 విద్యా సంవత్సరం ప్రవేశాలకు శనివారం నోటిఫికేషన్