జగిత్యాల జిల్లా న్యాయమూర్తి రత్న ప్రభావతిని కోరుట్ల బార్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం అందజేసి జ్ఞాపికతో సత్కరించారు.
పంజాబ్, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. గురువారం మధ్యాహ్నం కోర్టులో బాంబు ఉందంటూ ఈ-మెయిల్ బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కోర్టు రూములన
Bar Association | హిందువులే లక్షంగా పహల్గాంలో నరమేధానికి ఉగ్రవాదులకు దాడులకు పాల్పడ్డారని, దానికి ప్రతీకారం తప్పకుండా తీర్చుకోవాలని, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులకు గుణపాఠం చెప్పాలని నిజామాబాద్ బార్ అసోసి�
Bar Association | తిమ్మాపూర్,ఏప్రిల్21: కరీంనగర్ బారాసోసియేషన్ ఎన్నికలు ఇటీవల జరగగా.. గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది తుమ్మ ప్రభాకర్ లైబ్రరీ సెక్రెటరీగా ఘనవిజయం సాధించారు.
అలంపూర్ (Alampur) జూనియర్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గవ్వల శ్రీనివాసులు ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థిపై 8 ఓట్ల మెజార్టీతో శ్రీనివాసులు గెలుపొందారు. ఈ మేరకు ఎన్నికల అధికారి శ్రీధర్ రెడ్డి వ
Kasoju Yadagiri | రాజేంద్రనగర్ కోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా కాసోజు యాదగిరి , ఉపాధ్యక్షుడిగా మామిడి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జి బందయ్య, సంయుక్త కార్యదర్
Kukatpally | కూకట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.గోవర్ధన్ రెడ్డి మూడోసారి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించారు. గురువారం కూకట్పల్లి కోర్టు కాంప్లెక్స్ లో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో పి.గో
nandimedaaram | ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు.
Bar Association | మంథని: మంథని బార్ అసోసియేషన్ కు గురువారం ఎన్నికల నిర్వహించారు. కాగా, అధ్యక్షునిగా కేవీఎల్ఎన్ హరిబాబు, ఉపాధ్యక్షుడిగా కేతిరెడ్డి రఘోత్తంరెడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పాపయ్య పేర్కొ�
Womens Day | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
రాష్ట్రంలోని బార్ అసోసియేషన్ల ఎన్నికల గడువుకు సంబంధించి రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈ నెల 25న విచారణ చేపడతామని హైకోర్టు పేరొంది.
నగరానికి చెందిన న్యాయవాది ఖాసీంపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేసి, శిక్షించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం ఆందోళన చేపట�
తమ స్థలం పక్కన ఉన్న మడిగెను విక్రయించనందుకు ఓ న్యాయవాదిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వ