రెండు రోజుల క్రితం జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవా ద దంపతులపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లాయర్లు విధులు బహిషరించి తమ నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన సీఐ, ఎస్సై, సిబ్బందిపై కే
అంతర్జాతీయ మహి ళా దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని పలు కార్యాలయాలు, గురుకులాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మహి ళా ఉద్యోగులను శాల్వలతో సత్కరించి సన్మాణించారు.
యువత రాజకీయాలకతీతంగా బెల్లంపల్లి అభివృద్ధికి తోడ్పాటునందించాలని ఏసీపీ సదయ్య కోరారు. ఆదివారం పట్టణంలోని ఏఎంసీ గ్రౌండ్లో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి ఆధ్వర్యంలో నిర్వ
మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల బార్ అసోసియోషన్ సభ్యులు మహేశ్వరంలో కోర్టు భవన నిర్మా�
ఆదివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టులో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే హాజరయ్య�
నాంపల్లి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జీ కిరణ్కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 138 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు �
సమాజంలో మేధావివర్గంగా బాధ్యత గల వృత్తిలో ఉన్న న్యాయవాదుల సంక్షేమాభివృద్ధి కోసం తనవంతు కృషి చేయనునట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు గురువారం జిల్లా కోర్టుక�
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటి సాధనకు కృషి చేయాలని బోథ్ సివిల్కోర్టు జడ్జి హుస్సేన్ అన్నారు. నేరడిగొండ కేజీబీవీ పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
న్యాయమూర్తులు, న్యాయ వాదుల మధ్య సత్సంబంధాలుంటేనే కేసులు సత్వరమే పరిష్కారం అవుతాయని రంగారెడ్డి జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తి సి.హరేకృష్ణ భూపతి అన్నారు. రంగారెడ్డి జిల్లా నూతన న్యాయమూర్తుల పరిచయం జిల్ల
కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన రెండు కొత్త కోర్టుల ప్రారంభోత్సవానికి గురువారం తిరుపతి వచ్చిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు, ఈసీ సభ్యులు తోటకూరి శ్రీ�
తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే సంతోషించేవారిలో తానొకడినని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నారు. హైకోర్టుకు వస్తే తల్లి ఒడిలో ఉన్నట్లుంటుందని తెలిపారు. న్యాయాధికారుల సద�
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ఆనంద్ హాజరయ్యారు. బుధవారం ఎమ్మెల్యేకు న్యాయవాదులు స్వాగతం పలికి సన్మానం చేశారు. ఇందులో భాగంగా
నిర్మల్ టౌన్: 41(ఎ) సీఆర్పీసీని రద్దు చేయాలని కోరుతూ నిర్మల్ బార్కు చెందిన న్యాయవాదులు గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ. రమణకు ఉత్తరాలు రాశారు. ఏడు సంవత్సరాల కాలం వరకు శిక్ష పడే అవకాశం ఉన్న నేరా