వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ఆనంద్ హాజరయ్యారు. బుధవారం ఎమ్మెల్యేకు న్యాయవాదులు స్వాగతం పలికి సన్మానం చేశారు. ఇందులో భాగంగా
నిర్మల్ టౌన్: 41(ఎ) సీఆర్పీసీని రద్దు చేయాలని కోరుతూ నిర్మల్ బార్కు చెందిన న్యాయవాదులు గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ. రమణకు ఉత్తరాలు రాశారు. ఏడు సంవత్సరాల కాలం వరకు శిక్ష పడే అవకాశం ఉన్న నేరా