బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్కు పెద్ద షాక్ తగలనున్నది. కాంగ్రెస్లోని పలువురు సీనియర్లు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28న హైదరాబాద్లోని త�
కామారెడ్డి జిల్లా బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నది. మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డికి మధ్య జర�
బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గపోరు మరింత ముదురుతున్నది. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి వర్గీయులపై తాజాగా పోలీసు కేసు నమోదు కావడం.. పార్టీలో నెలకొన్న అంతర్గత పోరుకు అద్దం పడుతున్నది. ఇటీవల �
బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామగ్రామాన తిరిగి సర్పంచులుగా గెలిపిస్తానని అన్నారు. ప్రతి �
బాన్సువాడ మండలంలోని కొత్తాబాది ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విషాదం చోటు చేసుకున్నది. ఒకటో తరగతి చదువుతున్న ఎండీ.ఫర్హాన్(6) ప్రమాదవశాత్తు పాఠశాల వెనుక ఉన్న నిజాంసాగర్ ఉపకాలువలో పడి మృతి చెందాడు.
ప్రవాస భారతీయులు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం అభినందనీయమని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే సేవా కార్యక�
స్పీకర్ ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన ఘన త బాన్సువాడ నియోజకవర్గ ప్రజలదే అని బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రం లో అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్ బా న్సువా�
అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో నియోజకవర్గ నలుమూలల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు, అధికా�
బాల్కొండ ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్రెడ్డి మూడోసారి గెలుపొందడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆయన స్వగ్రామం వేల్పూర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పటాకులు కాలుస్తూ స్వీట్లు తినిపించుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలవడం.. ప్రజలు, కార్యకర్తల విజయమని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. స్పీకర్లుగా పనిచేసినవాందరూ ఓడిపోతారనేది కేవలం ఆపోహ మాత్రమే అని పేర్కొన్నారు. �
రాజకీయంగా తనకు మొదటి నుంచి అండగా ఉంది బంజారాలేనని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజక అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని రాజేశ్తండా, హాజీపూర్, కట్టకింది తండా, ఎల్కచెట్ట
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అందరివాడని సీఎం కేసీఆర్ అన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కోసం చిన్న పిల్లాడిలా కొట్లాడుతారని తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టు భవిష్యత్తులో ఎండడం అనేదే ఉండదని ముఖ్యమం
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై బీజేపీ నాయకుడు మాల్యాద్రిరెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు విలేకరుల సమావేశం ఏర్ప�
ఆరుగాలం శ్రమిం చి పండించిన ధాన్యాన్ని రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, వారి జీవితాలతో చెలగాటమాడితే సహించేదిలేదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.