Banswada | బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మరింతగా బలోపేతం చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసేందుకు స్థానిక పార్టీ నేతలు గట్టిగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ
ఎగువప్రాంతం నుంచి వరద కొనసాగుతుండడంతోపాటు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి దగ్గరగా చేరుకోవడంతో ఎస్సారెస్పీ 16గేట్లు ఎత్తి 49, 280 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజ�
భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కామారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండలం అంబం మోడల్ స్కూల్ ను పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాల హాస్ట�
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నూతనగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్రావును బాన్సువాడ బీజేపీ నాయకులు మంగళవారం మర్యాదపదకంగా కలిసి హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.
బాన్సువాడ మండలంలోని సంగోజీపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిమ్యానాయక్ తాండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) నిర్మాణానికి గ్రామపెద్దలు భూమిపూజ చేశారు. ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్దిదారులకు కొలతలు ఇచ్చారు.
వానాకాలంలో సీజనల్ వ్యాధులు (Seasonal Diseases) ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతీ ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటిస్తే వ్యాధులు దూరం అవుతాయని ఏఎన్ఎం అనురాధ సూచించారు.
తాడ్వాయి మండల కేంద్రంతోపాటు బాన్సువాడ మండలంలోని బోర్లం, ఇబ్రహీంపేట్, పోచారం రాంపూర్, జక్కల్దాని తండా, తిర్మలాపూర్ తదితర గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
BRS silver jubilee | ఈ నెల 27 న వరంగల్ లోని ఎల్కతుర్తి లో లక్షలాది మంది తో నిర్వహించే రజతోత్సవ సభకు బాన్సువాడ నియోజక వర్గం నుండి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని బీఅర్ఎస్ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చై�
వరంగల్లో ఈనెల 27వ నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సన సభ కోసం జిల్లావ్యాప్తంగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం ఒక ప్రక�
banswada | బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 3 : దొడ్డి కొమురయ్య జయంతిని మండలంలోని తాడ్కోలు గ్రామంలో గురువారం నిర్వహించారు. కురుమ సంఘం భవనంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.