తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామంలో సర్పంచ్ కుంటోల్ల నర్సవ్వ గ్రామస్తులు తల్లిదండ్రులకు సూచించారు.
కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు, గతంలో పాసు బుక్కు వచ్చి రైతు భరోసాకు దరఖాస్తులు చేసుకోని రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోనాపూర్ క్లస్టర్ ఏఈవో జ్ఞానేశ్వర్ రైతులకు సూచించారు.
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని భరత్ గార్డెన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభ్యత్వం, ఎస్ఐఆర్ సన్నాహక సమావేశానికి కోటగిరి, పోతంగల్ మండలాల నుండి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లారు.
ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ పక్కగా నిర్వహించాలని, ప్రతీ ఒక్కరూ సర్ కార్యక్రమాన్ని సహకరించాలని బాన్స్ వాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి కోరారు. కోటగిరి, పొతంగల్ మండలాల్లో కొనసాగుతున్నసర్ సర్వేను ఆయన ఆకస్మికంగా స�
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామాలలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. బీఎల్వోలు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ సవరణ పత్రంలో సభ్యుల వివరాలు నమోదు చేసుకున్నారు.
మున్సిపల్ కార్మికులకు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని సీఐటీయూ యూనియన్ అధ్యక్షుడుడు మసూద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26 �
బాన్సువాడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను మండల విద్యాధికారి నాగేశ్వర్ రావు చేతుల మీదుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సోమవారం అందజేశారు.
బాన్సువాడ డివిజన్ లో సమస్యల పై వచ్చే ప్రతీఒక్కరి సమస్యలను సత్వరంగా పరిష్కరించేలా కృషిచేస్తామని ఆర్డీవో ఎం రవీందర్ రెడ్డి సూచించారు. బాన్సువాడ ఆర్డీవో కార్యాలయం లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక�
ప్రపంచ రక్త దాతల దినోత్సవం పురస్కరించుకొని బాన్సువాడ బ్లడ్ బ్యాంక్ లో ఆదివారం రోజు స్వచ్ఛంద రక్తదానం శిబిరాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సహక�
వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని గ్రామ బోర్లం క్యాంపు సర్పంచ్ కుంటోల్ల లక్ష్మి అన్నారు. గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్యపు పనులను వార్డు సభ్యు
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్, ఇబ్రహీంపేట్ గ్రామాలలో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో పూర్వప్రాథమిక విద్యపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మండల విద్యాధికారి నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలంలో గురువారం బీఆర్ఎస్ సభ్�
బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామంలో జీవన్ సేవ వెల్ నెస్ సెంటర్ సౌజన్యం తో గ్రామపంచాయతీ కార్యాలయం లో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. టెక్నిషన్ దత్తు పరీక్షలు నిర్వహించి, కంటి మందులను పంపిణీ చే
బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని కాలనీల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, ప్రజల సహకారంతో వార్డు ను అభివృద్ధి చేస్తామని 19వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ మక్బూల్ సూచించారు.