కొలిక్కిరాని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లు. చిన్న చిన్న కుటుంబ సమస్యలు, భూ పంచాయితీలు, వ్యాపారం, అప్పులు , వ్యక్తిగత విభేదాలు తదితర సమస్యలతో కోర్టు మెట్లు ఎక్కిన కే�
బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కలు మళ్లీ విజృంభించాయి. ఆదివారం సంగమేశ్వర కాలనీకి చెందిన సితార అనే మూడేండ్ల చిన్నారిపై దాడిచేశాయి. అమ్మమ్మతో కలిసి చెత్తను పారవేయడానికి వెళ్లగా వీధి కుక్కలు దాడి చేయడంతో తీ�
బాన్సువాడ డివిజన్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత కర్త, ప్రాపెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం దంచికొట్టింది. వాగులు, వంకలు ఉప్పొంగి రహదారులపైకి నీళ్లు చేరడం, కోతకు గురవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
బాన్సువాడ మున్సిపాలిటీలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. కొన్నిరోజులుగా కీలక అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో పరిపాలన పై ప్రభావం చూపుతున్నది. దీంతో ప్రజలకు సేవలు అందించడంలో అంతులేని జాప్యం నెలకొంటున్నది. �
KTR | రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదురోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్లో ఉంటే సర్కార్ కోల్డ్ స్టోరేజ్లో పడుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వి�
KTR | ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఓడగొట్టడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
Harish Rao | ఇందిరమ్మ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రిలో చికిత్స వికటించి, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బ�
దివ్యాంగుల సౌకర్యార్థం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని సదరం కేంద్రంలో సేవలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ విజయ భాస్కర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ప్రస్తుతం నెలకు
రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు హింస, ఆత్మత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలువురు బీఆర్ఎస్ నాయ
బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ వంద పడకల మాతాశిశు ఆసుపత్రి లో ఐదుగురు మహిళలకు శస్ర్త చికిత్సలు జరిగిన అనంతరం తీవ్ర అస్వస్తతకు గురి కావడం పట్ల బీఆర్ఎస్ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.
బాన్సువాడ డివిజన్ కేంద్రం లో ఏర్పాటు చేస్తున్న అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ఎం రవీందర్ రెడ్డిని కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు కౌన్సిలర్లు ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.
బాన్సువాడ ప్రభుత్వ వంద పడకల మాత శిశు ఆసుపత్రి వైద్యం వికటించి ఐదుగురు బాలింతలు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ దవాఖానలో ఏమైందో ఏమో తెలియని పరిస్థితి ఉందని బాధితులు వాపోతున్నారు.