వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సోమవారం చెప్పారు.
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా బన్సి గ్రామం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఆ గ్రామంలోని 18 ఏండ్లలోపువారు మొబైల్ఫోన్ వాడకుండా నిషేధం విధించింది. రాష్ట్రంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకొన్న మొదటి గ్రామ పంచాయతీగ�
కృష్ణానదిలో ఆంధ్రా జాలర్ల అక్రమ దందా జోరుగా సాగుతున్నది. నిషేధిత వలలతో చేపల వేట కొనసాగిస్తున్నారు. కొల్లాపూర్ మండలం మల్లేశ్వరం, మంచాలకట్ట వద్ద యథేచ్ఛగా జరుగుతున్నది. నది ఒడ్డున తాత్కాలిక గుడిసెలు వేసు�
పిల్లలకు దగ్గు, జలుబుకు సంబంధించిన సిరప్లు, ఇతర మందులు వాడుతున్నారా?.. జర జాగ్రత్త. సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు చిన్న పిల్లలకు జలుబు, దగ్గు వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదిస్తారు.
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్పై ఈసీ నిషేధం విధించింది. ఫిబ్రవరి 10 ఉదయం ఏడు గంటల నుంచి మార్చి 7 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపింది. ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై రోజుకో వర్గం రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. సమాజంలో చైతన్య స్ఫూర్తిని నింపే నాటక, సినీ రంగాలపై కక్ష పెట్టుకున్న విధంగా వ్యవహరిస్
న్యూఢిల్లీ, నవంబర్ 16 : సోషల్ మీడియా వ్యవస్థ ఒక అరాచక శక్తి అని, దానిపై నిషేధం విధించాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి పేర్కొన్నారు. మంగళవారం నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ప్రె�
మరో మూడు జిల్లాల్లో డ్రోన్లపై నిషేధం | కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు దిగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తయ్యారు.