New Zealand Lawmakers: న్యూజిలాండ్కు చెందిన నలుగురు చట్టసభ ప్రతినిధులపై చైనా నిషేధం విధించింది. ఓ ఏడాదిపై చైనాలో పర్యటించకుండా ఆంక్షలు విధించింది. తైవాన్కు పార్లమెంటరీ ట్రిప్ వేసిన కివీస్ ప్రతినిధ�
Children Dies Of Kidney Failure | కిడ్నీ వైఫల్యం వల్ల 15 రోజుల్లో ఆరుగురు పిల్లలు మరణించారు. ఆ చిన్నారులు వినియోగించిన రెండు రకాల దగ్గు సిరప్లు విషపూరితమైనట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికార యంత్రాంగం వాటిని నిషేధించింది.
Pakistan Ships Banned | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో పాకిస్థాన్పై భారత్ కఠిన వైఖరి అవలంబిస్తున్నది. ఇందులో భాగాంగా పాకిస్థాన్ షిప్లు భారత జలాలతోపాటు పోర్టుల్లోకి ప్�
దేశంలో డ్రోన్ల తయారీ రంగం వృద్ధి చెందాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. ఆదివారం సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘డ్రోన్లు కేవలం సాంకేతికత కాదు.
Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మరో వివాదం చుట్టుముట్టింది. నిషేధిత చైనా డ్రోన్ను ఆయన ఎగురవేశారు. ఇలాంటి టెక్నాలజీ దేశంలో లేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలు వెల్లువ
Abu Dhabi T10 League : అబుదాబి టీ10 లీగ్లో అసిస్టెంట్ కోచ్గా చేసిన సన్నీ థిల్లాన్పై ఆరేళ్ల నిషేధం విధించారు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు యాంటీ కరప్షన్ నియమావళిని ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Alzarri Joseph: అల్జరీ జోసెఫ్కు రెండు మ్యాచ్ల బ్యాన్ విధించారు. ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో.. విండీస్ కెప్టెన్ సాయ్ హోప్తో జోసెఫ్ వాగ్వాదానికి దిగాడు. ఆ ఘటనలో విండీస్ బోర్డు జోసెఫ్పై నిషేధం విధించింది.
Combination Drugs: కాంబినేషన్ డ్రగ్స్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 156 రకాల మందులను బ్యాన్ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆ మందుల జాబితాను రిలీజ్ చేసింది. జ్వరం, నొప్పి, అలర్జీలకు వాడే మందులే ఆ లిస్టులో �
Anil Ambani: అనిల్ అంబానీపై అయిదేళ్ల నిషేధం విధించింది సెబీ. దీంతో పాటు అతనికి 25 కోట్ల జరిమానా కూడా వేసింది. ఆర్హెచ్ఎఫ్ఎల్ కంపెనీకి చెందిన నిధుల్ని అక్రమరీతిలో తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
లోకసభ ఎన్నికల తొలిదశ పోలిం గ్ దగ్గరపడుతున్న వేళ వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల వ్యాఖ్య లు ఎన్నికల వేడిని పెంచుతున్నాయి. తమిళనాడులో డీఎంకే నాయకుడు ఒక రు ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్య లు చేశారు. ప్రస�
వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సోమవారం చెప్పారు.
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా బన్సి గ్రామం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఆ గ్రామంలోని 18 ఏండ్లలోపువారు మొబైల్ఫోన్ వాడకుండా నిషేధం విధించింది. రాష్ట్రంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకొన్న మొదటి గ్రామ పంచాయతీగ�