పిల్లలకు దగ్గు, జలుబుకు సంబంధించిన సిరప్లు, ఇతర మందులు వాడుతున్నారా?.. జర జాగ్రత్త. సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు చిన్న పిల్లలకు జలుబు, దగ్గు వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదిస్తారు.
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్పై ఈసీ నిషేధం విధించింది. ఫిబ్రవరి 10 ఉదయం ఏడు గంటల నుంచి మార్చి 7 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపింది. ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై రోజుకో వర్గం రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. సమాజంలో చైతన్య స్ఫూర్తిని నింపే నాటక, సినీ రంగాలపై కక్ష పెట్టుకున్న విధంగా వ్యవహరిస్
న్యూఢిల్లీ, నవంబర్ 16 : సోషల్ మీడియా వ్యవస్థ ఒక అరాచక శక్తి అని, దానిపై నిషేధం విధించాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి పేర్కొన్నారు. మంగళవారం నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ప్రె�
మరో మూడు జిల్లాల్లో డ్రోన్లపై నిషేధం | కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు దిగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తయ్యారు.
జమ్ము: జమ్ముకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాజౌరి జిల్లాలో డ్రోన్లు, తక్కువ ఎత్తులో ఎగిరే వాటిపై నిషేధం విధించారు. జమ్ము ఎయిర్ బేస్పై ఆదివారం డ్రోన్ల దాడి జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణ�
క్రైం న్యూస్ | నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిరంతర నిఘా ఉంటుందని, పొగాకు, నికోటిన్ ఉత్పత్తులు ఎవరు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ ఏవీ రంగనాధ్ తెలిపారు.
సెంట్రల్ విస్టా వద్ద ఫొటో, వీడియోగ్రఫీ బ్యాన్ | సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై విమర్శల నేపథ్యంలో ఇండియా గేట్ సమీపంలోని నిర్మాణ స్థలంలో ఫొటోగ్రఫీ, వీడియో చిత్రీకరణను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార�