జిల్లాకు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్నందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిజామాబాద్ కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి బ్యాంకర్లకు సూచించారు.
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అయన గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ �
రుణం చెల్లించలేదనే కారణంతో జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామానికి చెందిన రైతు ఇంటి గేటును బ్యాంకర్లు తీసుకెళ్లడం ప్రభుత్వానికి అవమానకరం అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు.
బ్యాంకింగ్ రంగంలో ఎప్పట్నుంచో వినిపిస్తున్న వారంలో 5 రోజుల పని దినాల డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) గురువారం దీన్ని వినిపించింది.
సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల అదుపునకు బ్యాంకర్ల సహకరం ఎంతో అవసరమని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాలు ఇవ్వొదని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ బ్యాంకర్లకు సూచించారు.
వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతుల పట్ల బ్యాంకర్లు వివక్ష చూపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో గురువారం జరిగిన బ్యాంకర్ల సమితి సమావేశంలో మంత్రి మాట్లాడ�
ఆర్థిక మద్దతు పథకాల లక్ష్యసాధనకు బ్యాంకర్లు సహకరించాలని సంగారెడ్డి జిల్లా డీఆర్వో నగేశ్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లు, సిద్దిజిల్లాస్థాయి అధికారులతో రైతులకు రుణ�
స్వశక్తి సంఘాలకు రుణాల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకర్లు సైతం అంచనాలు రూపొందించే పనిలో ని�
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో లెకకు మించిన నగదు అకౌంట్ల సమాచారాన్ని ఎన్నికల నోడల్ ఆఫీసర్ అకౌంటింగ్కు రోజు వారీగా రిపోర్ట్ ద్వారా అందించాలని �
బ్యాంకర్లకు నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలని కలెక్టర్ నిఖిల అన్నారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.