‘సారూ నాకు రైతు భరోసా వచ్చిందా..?వస్తే ఎన్ని ఎకరాలకు పైసల్ పడ్డవి.. ఎంత వచ్చింది సారూ’.. అంటూ రైతులు బ్యాంక్ అధికారులను అడుగుతున్నారు. ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పడ
తీసుకున్న రుణం చెల్లించాలని డీసీసీబీ అధికారులు ఓ రైతును తీవ్రంగా వే ధించారు. బకాయి డబ్బులు కట్టకపోతే భూమిని వేలం వేస్తామని పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడమేగాక గ్రామంలో కరపత్రాలు పంచి సదరు రైతును అవమానాన�
ట్రైకార్, ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న లబ్ధిదారుల ఖాతాలను త్వరితగతిన క్లియర్ చేయాలని ఐటీడీఏ పీవో రాహుల్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఐటీడీఏలోని తన చాంబర్లో యూనిట్ అధికారులు, బ
సహకార బ్యాంకు అధికారుల వేధింపులతో ఓ దివ్యాంగ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ‘27 ఏండ్ల కిందట మీ నాన్న తీసుకున్న రూ.40 వేల అప్పు ఇప్పుడు వడ్డీతో 1.68 లక్షలు అయ్యింది.. మీరు చెల్లిస్తే సరి.. లేదంటే భూమి వేలం వేస్తాం’ అ�
నకిలీ చెక్కులు, ఫోర్జరీ సంతకాలతో ఓ ఎన్నారైని బ్యాంకు అధికారులు నిండా ముంచేశారు. ఖాతాదారుడికి తెలియకుండానే రూ.6.5కోట్లు కొట్టేశారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై కోర్టు ఆదేశాలతో కేసు నమోద�
విదేశాల్లో ఉంటూ స్వదేశీ బ్యాంకు ఖాతాలను వాడుతున్న సైబర్ నేరగాళ్లకు కొంత మంది బ్యాంకు అధికారులు సహకరిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి.
బ్యాంకు రుణం కట్టలేదని రైతు భూమిని స్వాధీనం చేసుకున్న బ్యాంక్ అధికారులు వేలం వేశారు. ఈ ఘటన శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగల్గావ్లో చోటుచేసుకుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అన్నారం బరాజ్ను బుధవారం బ్యాంక్ అధికారుల బృందం పరిశీలించింది. బరాజ్ సాంకేతిక అంశాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కొత్త వ్యవసాయ రుణాల మంజూరులో బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యంపై రైతులు మండిపడ్డారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు ఎస్బీఐకి రైతులు నెల రోజులుగా కొత్త రుణాల కోసం తిరుగుతున్నారు. విసుగుచెందిన రైతులు సోమవారం పెద్
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో రైతులకు రూ.2 లక్షల బీమా పథకం వ్యవహారం రగడ సృష్టిస్తున్నది. బోర్డు మీటింగ్లో చర్చించి బీమా పథకంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. డీసీసీబీ చైర్మన్ దృష్టికి వెళ్
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ పరిధిలో పంట రుణాలు తీసుకున్న రైతులు రుణమాఫీ కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. 20 రోజులపాటు ఆడిట్ పేరుతో రుణమాఫీ డబ్బులు రెన్యూవల్ చేయకపోవడంతో ర�
అర్హులమైన తమకు రుణమాఫీ కాలేదని, కనికరించి రుణాలు మాఫీ చేయాలని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల రైతులు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుకు విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం పలువురు రైతులు కలెక్టరేట్కు వచ్చి