బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో రుణమాఫీలో నష్టపోయిన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ రైతు ఆవుటి అంజన్నకు న్యాయం చేస్తామని జిల్లా అధికారులు భరోసా ఇచ్చారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచు�
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు సింగిల్విండోలో 589 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. అందులో 2023 డిసెంబర్9నాటికి 339 మంది 2లక్షలలోపు రుణం తీసుకున్నారు. వీరిలో ఒక లక్షలోపు రుణాలు తీసుకున్నవారు 279 మంది ఉ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు రుణమాఫీ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో సంబంధిత నగదును ప్రభుత్వం జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2018 డిస�
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో రూ.లక్షలోపు రుణమాఫీ లబ్ధిదారులు 28,018 మందిగా గుర్తించినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం అమలుపై అన్ని బ్యాంకుల అధికారులతో కలెక్టర్ ఐడీ
కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ సీఎం అయ్యారు. డిసెంబర్ 9 గడిచిపోయింది. చేస్తామన్న రుణమాఫీ అటకెక్కింది. రైతు మాత్రం సర్కారు సాయానికి దూరమై.. లోనుకు లోకువై.. బ్యాంకుల ముందు తలదించుకునే ఉన్నాడు.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వస్తే కష్టాలు తొలుగుతాయని, జీవితాలు బాగుపడుతాయని అనుకున్న రైతులకు ఎదురుదెబ్బ తగులుతోంది. కేసీఆర్ ప్రభుత్వంలో బ్యాంకు అధికారులు రైతులను వేధించిన సందర్భాలు ఎక్కడా లేవు
పెరుగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకొని బ్యాంకు ఖాతాలో ఉన్న నిల్వలను ఖాళీచేయడానికి ప్రయత్నిస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎదుట బుధవారం ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
రైతుబంధు, ఆసరా పింఛన్ల డబ్బులను కొన్ని బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటున్నాయని, రైతులు, లబ్ధిదారులను ఇబ్బందులు పెట్టకుండా బ్యాంకు యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్సీ శేరిసుభాష్రెడ్డి కలెక్�
రైతుబంధు డబ్బులను పంట రుణానికి సర్దుబాటు చేయవద్దని బ్యాంకర్లను కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2022-23 సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ, అనుబంధ రంగాలకు
బ్యాంకు అధికారులు పంపినట్టు ఫోన్లకు సందేశాలు డబ్బు చోరీకి ఎత్తుగడలు.. సైబర్ నేరగాళ్ల కొత్త పంథా హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): బ్యాంకు అధికారుల నుంచి పంపుతున్నట్టు ఎస్ఎంఎస్లు పంపి, వాటిల్లోని లిం�