ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) అంచనాలకు మించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,014 కోట్ల నికర లాభాన్ని గడించింది.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దొంగలు ఇష్టమొచ్చిన ట్టు రెచ్చిపోతున్నారు. సింగ్రౌలీ జిల్లాలో సాయుధులైన కొంతమంది ఓ బ్యాంక్ లో చొరబడి ఖాతాదారులను, సిబ్బందిని బందీలుగా చేసుకొని, భారీ దోపిడీకి పాల్పడ్డారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) షేర్లకు మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో భాగంగా మంగళవారం ఉదయం నాన్-రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఒక్కో షేర్
Banks | కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరిన దగ్గర్నుంచి దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య క్రమేణా తగ్గిపోతున్నది. కుదిరితే వాటాల విక్రయాలు, కాకపోతే విలీనాలు. ఇదీ.. గత 11 ఏండ్లుగా సాగుతున్న తంతు. ఈ క్రమం�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) వడ్డీరేట్లను అర శాతం వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో గృహ, వాహన, విద్యా రుణాలతోపాటు రెపో లింక్డ్ లెండింగ్ రేటుతో అనుసంధానమైన అన్ని రకాల రుణా
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. రిజర్వు బ్యాంక్ రెపో రేట్లను పావు శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఎస్బీఐ కూడా రుణాలప�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,327 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వద్ద గురువారం బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. బ్యాంకర్లు, అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులకు రుణమాఫీ కాలేదని బీజేపీ ఆదిలాబాద్ జ
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.1,218 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.1,036 కోట్ల నికర లాభాన్ని గడించింది. వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడం, మొం
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడంతో గత త్రైమాసికానికిగాను రూ.920 కోట్ల నికర లాభాన్ని గడిం�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు గురువారం ప్రకటిం�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) డిపాజిట్ దారులకు శుభవార్తను అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 125 బేసిస్ పాయింట్లు లేదా 1.25 శాతం వరకు పెంచింది. పెరిగిన వడ్డీరేటు ఈ నెల 12 ను�
ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేట్లను పెంచిన మరుసటి రోజే ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)..గృహ, వాహన రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. ఈ రెండు రకాల రుణాలపై వడ్డీరేటును 20 బే
Bank Robbery | గుజరాత్ (Gujarat) లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ బ్యాంకులోకి చొరబడి దోపిడీ (Bank Robbery)కి పాల్పడ్డారు. బ్యాంకు ఉద్యోగుల్ని బెదిరించి 5 నిమిషాల్లో సుమారు రూ.14లక్షల నగదును దోచుకుని అక్కడి నుంచి ఉడాయిం�