మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించాయి. వీటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి. దీంట్లో పీఎన్బీ..ఎంసీఎల్ఆర్ని 15 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు ప్రకటించింద�
RCom | పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి కష్టాలు పెరుగుతున్నాయి. దివాళా తీసిన రియలన్స్ కమ్యూనికేషన్ అకౌంట్లను ఎస్బీఐ బ్యాంక్ ఫ్రాడ్గా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం కంపె�
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) డిపాజిట్లపై వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో 999 రోజుల కాలపరిమితి కలిగిన గ్రీన్ డిపాజిట్లపై వడ్డీరేటును 7 శాతం నుంచి 6.70 శాతానికి దించిన బ్యాంక్..పొదుపు ఖా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలి ద్రవ్యసమీక్షలో రెపోరేటును అర శాతం కోత పెట్టిన నేపథ్యంలో ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులూ తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి.
ఆర్బీఐ రెపోరేటును తగ్గించడంతో అందుకు తగ్గట్టుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్లు కూడా తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
బ్యాంకులో పనిచేసే అఫ్రైజర్ ఇద్దరు ఉద్యోగులతో కలిసి నకిలీగోల్డ్కు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి బ్యాంక్ ఆఫ్ ఇండియానే మోసం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. అంబర్పేట గోల్నాకకు చెందిన భానుచందర్ బ్యాంక్ ఆ�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ)... ఎన్పీఏ ఖాతాదారులకు శుభవార్తను అందించింది. తమ బకాయిలను వన్టైం సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ‘సంఝౌతా కార్నివాల్(రుణ విముక్తి) ప్రత్యేక అవకాశా�
BOI | ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆదాయ పన్ను శాఖ షాకిచ్చింది. రూ.564.44 కో ట్ల జరిమానా విధించింది. ఆదాయ పన్ను చట్టం, 1961 ప్రకారం సెక్షన్ 270 ఏ కింద ఐటీ డిపార్ట్మెంట్ ఈ ఆర్డర్ను జారీ చేసింది.
మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) లాభాల్లో భారీ వృద్ధిని సాధించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,870 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిం�
డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ). ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు తాజాగా శుక్రవారం ప్రకటించింది సంస్థ. 46 రోజుల నుంచి ఏడాది లోపు క�
Home Loans | దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్తోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ఇండ్ల రుణాలతోపాటు వివిధ రుణాలపై ఎంసీఎల్ఆర్ ఐదు బేసిక్ పాయింట్లు పెంచాయి.