రుణ గ్రహీతలకు షాకిచ్చాయి రెండు బ్యాంక్లు. మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును ఐదు బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియ�
ఆర్థిక రంగంలో తెలంగాణ టాప్ లేపింది. తెలంగాణ ఆర్థిక స్థితిపై విమర్శలు చేస్తూ, రాష్ట్రంపై విషం చిమ్మే వారికి సమాధానంగా ఆర్థిక ఆరోగ్య నివేదికలో టాప్-3లో నిలిచి రాష్ట్రం సత్తాచాటింది. డాయిష్ బ్యాంక్ ఆఫ్�
ప్రభుత్వరంగ సంస్థలైన యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)లు బాస్లు లేకుండా పనిచేస్తున్నాయి. ఏప్రిల్ 2015 నుంచి ఇప్పటి వరకు ఆయా బ్యాంక్లకు చైర్మన్లను నియమించలేదు నరేంద్ర మోదీ సర్కార్.
ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ ముప్పును ఎదుర్కొంటున్నాయని అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం 55వ భారత బ్యాంక్ జాతీయీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగ�
కార్పొరేట్ మిత్రులకు చెందిన లక్షల కోట్ల రూపాయల రుణాలను రైటాఫ్ చేస్తూ బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూలే దుస్థితికి తీసుకొచ్చిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. అత్యున్నత పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వ �
బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాలు రెండింతలు పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.1,350 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.606 కోట్లతో పోలిస్తే 123 శాతం వ�
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు చెందిన క్లస్టర్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ) తక్కువ వడ్డీపై రాష్ర్టాలకు రుణాలు సమకూరుస్త
Attack on Bank Employee | బ్యాంకులో లోన్ కావాలంటే అంత ఈజీ కాదు. వివిధ రకాల డాక్యుమెంట్లు సమర్పించాలి, తగిన ష్యూరిటీ ఇవ్వాలి. అవసరమైతే స్థిరాస్తులను తనఖా పెట్టాలి. ఇన్ని చేసినా మన సిబిల్ స్కోరు సరిగా లేకుండా లోన్ మంజూర
బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్లో రూ. 1,151 కోట్ల లాభాన్ని గడించింది. 2021లో రూ.1,027 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 12 శాతం అధికం. రూ.11, 211.14 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం..
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా దేవదత్త చంద్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్ను బీవోబీ బాస్గా ఆర్థిక సేవల ఇన్స్టిట్యూషన్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబ�