తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలిలో బంజారాలకు స్థానం కల్పించాలని ఆలిండియా బంజారా సేవాసంఘ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శనివారం బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లో ఉన్న బంజారా భవన్లో ఏర్పాటు చేసిన కమిటీ సమావ
నిజామాబాద్ నగర శివారులోని పాంగ్రాలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3కోట్లతో నిర్మించనున్న జిల్లా బంజారా భవన్కు గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రూరల్ ఎమ్మెల్యే బాజిరె
: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్లోని బంజారా భవన్లో గిరిజనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 22వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం చూస్తే అబ్బురమనిపిస్తున్నదని చెప్పారు. ఎస్టీ ఆంత్రప్రెన్యూర్స్కి ఎంత సాయం చేయడ�
దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్, మధ్యప
రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనే ఆదివాసీ, గిరిజనులకు స్వర్ణ యుగమని, మేలు చేసిన సీఎం కేసీఆర్ను గిరిజన జాతి మరువవద్దని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని, ఆ ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో రూ.10 లక్షల నిధులతో సద్గురు శ్రీ సంత్ సేవలాల్ మహరాజ్ బంజారా భవన్ నిర్మాణానిక�
గిరిజన, ఆదివాసీ బిడ్డలు తలెత్తుకునేలా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆత్మగౌరవ బావుటాను ఎగురవేశారు. చరిత్రలో ఎవరూ చేయని విధంగా హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గిరిజన, ఆదివాసీల కోసం కుమ్రంభీం ఆదివాసీ భ�
CM KCR | మన రాష్ట్రంలో గిరిజన బిడ్డలు ఎస్టీలు.. మహారాష్ట్రలో బీసీలు. ఇంకో చోట ఓసీలు కూడా ఉన్నారు. ఇట్ల రకరకాలుగా విభజనలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఉండే గిరిజన బిడ్డలందరికీ సమాన హోదా వచ్చే కార్య�