ప్రభుత్వ ఉద్వోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, యువత ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతున్నది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటి వరకు 123 మంది మరణించారని, వందలాది మంది గాయపడ్డ�
మన పొరుగుదేశమైన బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోటా చిచ్చు రగులుకుంది. ప్రభుత్వం భర్తీ చేసే సివిల్ సర్వీస్ పోస్టులలో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు మూడో వంతు రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ హైకోర్టు ఇ�
Advisory | బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ నిరసనలతో బంగ్లాదేశ్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత మంగళవారం ఆందోళనకారుల�
Advisory For Indians | బంగ్లాదేశ్లో ప్రత్యేక రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. పాకిస్థాన్కు వ్యతిరేకంగా 1971 స్వాతంత్ర్య యుద్ధంలో పాల్గొన్న వారి వారసులతో సహా కొన్ని వర్గాలకు సివిల్ సర్వీస్ ఉద్య�
‘గ్రూప్ స్టేజ్ దాటితే గొప్ప, సూపర్ 8కు వస్తే అదృష్టం!!’ ఇదీ ఇన్నాళ్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు మీద ఉన్న భావన. కానీ కరేబియన్ గడ్డపై కాబూలీలు కొత్త చరిత్ర లిఖించారు. గతేడాది వన్డే ప్రపంచకప్లో అంచ�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీస్తా జలాల పంపిణీ, ఫరక్కా ఒప్పందం గురించి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాతో జరిపిన చర్చలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో భారత్ అదరగొడుతున్నది. తమ సుదీర్ఘ కలను సాకారం చేసుకునే క్రమంలో శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ 50 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. దీని ద్వారా గ్రూపు-1లో ప్రస్తుత�
టీ20 ప్రపంచకప్లో సూపర్-8 దశను ఆస్ట్రేలియా ఘన విజయంతో ఆరంభించింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో ఆసీస్ స్టార్ పేసర్ పాట్ కమిన్స్ (3/29) టీ20 వరల్డ్కప్ 2024 ఎడిషన్లో తొలి హ్యాట్రిక్ నమోదు
Pat Cummins: ఆసీస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ హ్యాట్రిక్ తీశాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆ రికార్డు నెలకొల్పాడు. తాజా టీ20 వరల్డ్కప్లో తొలి హ్యాట్రిక్ తీసిన బౌలర్గా నిలిచాడు.
T20 worldcup: టీ20 వరల్డ్కప్లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లాదేశ్పై ఆస్ట్రేలియా గెలుపొందింది. 28 రన్స్ తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. ప్యాట్ కమ్మిన్స్ హ్యాట్రిక్ తీశాడు.
BCCI : పొట్టి ప్రపంచకప్ ట్రోఫీలో అదరగొడుతున్న టీమిండియా (Team India) త్వరలోనే సొంతగడ్డపై వరుసపెట్టి మ్యాచ్లు ఆడనుంది. 2024-25 సీజన్లో టీమిండియా ఏ జట్టుతో ఎన్ని మ్యాచ్లు ఆడుతుంది? అనే వివరాలను గురు