Foreign Ministry | బంగ్లాదేశ్ కొనసాగుతున్న హింసాకాండ మధ్య భారత విదేశాంగశాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్కు సంబంధించినంత వరకు బంగ్లాదేశ్ పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుందని విదేశాంగ స్పష్టం చేసింది. శాంతిభ�
బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామాతో నెలకొన్న హింసలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, హిందూ మైనారిటీలు, హసీనా మద్దతుదారులే లక్ష్యంగా అల్లరిమూకలు హింసకు తెగబడ్డాయి.
Dr Muhammad Yunus: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డాక్టర్ యునిస్కు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు. అయితే పారిస్లో ఉన్న ఆయన .. గురువారం మధ్యాహ్నం ఢాకా చేరుకోనున్నారు.
Bangladesh : బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలు, వ్యాపార సంస్ధలు, ఇండ్లు లక్ష్యంగా జరుగుతున్న దాడులను ఆథ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ బుధవారం తీవ్రంగా ఖండించారు.
బంగ్లాదేశ్లో నెలకొన్న సంక్షోభంపై భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. పొరుగు దేశంలో కర్మాగారాలను నడిపిస్తున్న, వ్యాపారాలను నిర్వహిస్తున్న దేశీయ కంపెనీలు.. తమ ఉత్పత్తి, ఆర్డర్
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అధికారిక నివాసం గణభవన్కు నిరసనకారుల లాంగ్ మార్చ్ సమీపిస్తున్న సమయంలో కూడా ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి షేక్ హసీనా విముఖంగానే ఉన్నారట.
ఉపఖండంలోని దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితులు భారత్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పాకిస్థాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, మయన్మార్, నేపాల్ తాజాగా బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభాలు.. �
S.Jaishankar: దేశ భద్రతా దళాలతో చర్చించిన తర్వాతే షేక్ హసీనా రాజీనామా చేసినట్లు మంత్రి జైశంకర్ తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ఇండియాకు వస్తానని ఆమె రిక్వెస్ట్ చేసినట్లు చెప్పారు. ఫ్లయిట్
Dr Muhammad Yunus: హసీనా రాజీనామాతో.. బంగ్లాదేశ్ ఫ్రీ కంట్రీగా మారినట్లు నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మొహమ్మద్ యూనుస్ తెలిపారు. ఆమె ఉన్నంత వరకు.. బంగ్లా ఆక్రమిత దేశంగా నిలిచిందన్నారు. ఓ ఆక్రమిత శక్తి �
Bangladesh Hotel: బంగ్లాదేశ్లోని జెస్సోరిలో ఉన్న ఓ హోటల్పై జరిగిన దాడి భారీ అగ్నిప్రమాదానికి దారి తీసింది. దీంతో ఆ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరుకున్నది. జెస్సోరి ఫైర్ సర్వీస్ అసిస్టెంట్ డైరెకర�
ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత ఏర్పడింది. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ తాత్కాలిక ప్రభుత్వాన్