నోబెల్ గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకులకు చెందిన ఎస్టేట్ను మంగళవారం బంగ్లాదేశ్లో మూకలు ధ్వంసం చేశాయి. అక్కడిఎస్టేట్లోని మ్యూజియంని సందర్శకుల కోసం తెరచి ఉంచుతారు.
భారత్కు బంగ్లాదేశ్ క్రమంగా దూరమవుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం పరస్పర గౌరవం, అవగాహనా స్ఫూర్తి అవసరమంటూ ప్రధాని మోదీకి బంగ్లా తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ�
బంగ్లాదేశ్లోని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ జాతిపితగా బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ పేరును తొలగించింది.
Sheikh Hasina | బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని (Former Prime Minister) షేక్ హసీనా (Sheik Hasina) పై అక్కడి ప్రాసిక్యూటర్లు మరో నేరాభియోగం మోపారు. సామాన్య పౌరులపై క్రూరత్వం ప్రదర్శించినట్లు ఆరోపణలు చేశారు.
Bangladesh | సైన్యం, రాజకీయ పార్టీల నుంచి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న మహమ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి మరో కొత్త సవాలు ఎదురైంది. గత శనివారం నుంచి సివిల్ సర్వెంట్స్ సమ్మె
అసమంజమైన డిమాండ్ల ద్వారా తమపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తే ప్రజా మద్దతుతో కార్యాచరణ చేపట్టవలసి వస్తుందని బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనస్, ఆయన సహాయకులు శనివారం హెచ్చర�
బంగ్లాదేశ్లో మళ్లీ రాజకీయ సంక్షోభం రాజుకుంటున్నది. తన పదవికి రాజీనామా చేస్తానని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనస్ హెచ్చరించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో దీనికి నిరసనగా శనివా
భారత్-బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ నుంచి ఢాకా ఒక్కో అడుగు దూరం జరుగుతున్నది. ఈక్రమంలో రూ.180.25 �
బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్, సైన్యాధక్షుడు వకర్-ఉజ్-జమాన్ మధ్య దూరం పెరిగిందా? అవుననే జవాబిస్తున్నాయి సైనిక వర్గాలు. ప్రజాస్వామిక ప్రభుత్వ ఏర్పాటు కోసం కార్యాచరణన
సాఫ్ అండర్-19 చాంపియన్షిప్ టైటిల్ను యువ భారత జట్టు సొంతం చేసుకుంది. ఆదివారం యుపియా (అరుణాచల్ప్రదేశ్)లో జరిగిన ఫైనల్లో భారత్ 1-1 (4-3)తో బంగ్లాదేశ్పై ఉత్కంఠ విజయం సాధించింది. నిర్దేశిత సమయానికి ఇరు జట�
ప్రజాదరణ పొందిన బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను ఆదివారం ఉదయం ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె భారత్-బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్మించిన ముజిబుర్ రెహ్మాన్ జీవిత గాథ చిత్రం ‘ముజిబ్:ది