కమెడియన్గా ఇండస్ట్రీకి వచ్చి.. నటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. పెద్ద సినిమాలతో ఒక్కసారిగా సంచలన నిర్మాతగా మారిపోయాడు బండ్ల గణేశ్. చాలా ఏళ్ల తర్వాత ఈయన మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నాడు. ఈయన హీరోగా కూడా మార
మా (Maa Elections) అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు బండ్ల గణేశ్(Bandla Ganesh) ఎంట్రీతో రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మా అధ్యక్ష బరిలో నిలుస్తున్న్ ప్రకాశ్ రాజ్ (Prakash Raj) సినీ నటులతో సమావేశమయ్యారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు కొత్త మలుపు తిరిగాయి. ప్రకాష్రాజ్కు తొలి నుంచి మద్దతునిస్తూ వచ్చిన బండ్ల గణేశ్ ఆయన ప్యానల్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆదివారం ప్రకటించారు. బండ్ల గణేశ్ నిర్ణయ�
MAA Elections | మా అసోసియేషన్ ఎన్నికల్లో వేడి ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు బండ్ల గణేశ్ ప్యానల్ మార్చడంతో రచ్చ మరింత పెరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు ప్రకాశ్రాజ్కు జై కొట్ట
హాస్యనటుడు బండ్ల గణేష్ హీరోగా యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. వెంకట్ చంద్ర దర్శకుడు. స్వాతిచంద్ర నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. చిత్రబృందం మ�
bandla ganesh | కమెడియన్గా ఇండస్ట్రీకి వచ్చి.. నటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. పెద్ద సినిమాలతో ఒక్కసారిగా సంచలన నిర్మాతగా మారిపోయాడు బండ్ల గణేశ్. చాలా ఏళ్ల తర్వాత ఈయన మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నాడు. ఇటీవల ఈయన హీ
డ్రగ్స్ కేసులో మొదలైన ఈడీ విచారణ హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)విచారణ ప్రారంభించింది. మొదటిరోజు మంగళ
ఈ మధ్య బండ్ల గణేష్ నిత్యం వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు.సోషల్ మీడియాలో పలు కామెంట్స్ చేస్తూ, మరోవైపు ఇంటర్వ్యూల ద్వారా ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. రీసెంట�
సీఎం కేసీఆర్ వల్లే ఇంత మార్పు నటుడు బండ్ల గణేశ్ ప్రశంసలు హైదరాబాద్, ఆగస్ట్28 (నమస్తే తెలంగాణ): ఒకనాడు కరువుతో అల్లాడిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాలు కేసీఆర్ సారథ్యంలో నేడు సస్యశ్యామలమ�
కమెడీయన్, నిర్మాతగా అలరించిన బండ్ల గణేష్ ఇప్పుడు హీరోగా అలరించబోతున్నాడు. బండ్లని హీరోగా పరిచయం చేస్తూ.. కొత్త దర్శకుడు వెంకట్ చంద్ర ఓ చిత్రం తెరకెక్కించనున్నారనే సంగతి తెలిసిందే. స్వాతి చంద్ర న
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడి అవతారమెత్తబోతున్నారు. ఆయన హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. వెంకట్చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యష్రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతిచంద్ర నిర్మించనున్నారు. సెప్�