సీఎం కేసీఆర్ వల్లే ఇంత మార్పు నటుడు బండ్ల గణేశ్ ప్రశంసలు హైదరాబాద్, ఆగస్ట్28 (నమస్తే తెలంగాణ): ఒకనాడు కరువుతో అల్లాడిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాలు కేసీఆర్ సారథ్యంలో నేడు సస్యశ్యామలమ�
కమెడీయన్, నిర్మాతగా అలరించిన బండ్ల గణేష్ ఇప్పుడు హీరోగా అలరించబోతున్నాడు. బండ్లని హీరోగా పరిచయం చేస్తూ.. కొత్త దర్శకుడు వెంకట్ చంద్ర ఓ చిత్రం తెరకెక్కించనున్నారనే సంగతి తెలిసిందే. స్వాతి చంద్ర న
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడి అవతారమెత్తబోతున్నారు. ఆయన హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. వెంకట్చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యష్రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతిచంద్ర నిర్మించనున్నారు. సెప్�
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు పవన్ జపం చేస్తూనే మరోవైపు తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరిగే ప్రతి అంశంపై స్పందిస్త�
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ ( Bandla Ganesh ) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి సరికొత్త అప్ డేట్ బయటకు వచ్చింది.
ఎప్పుడు వివాదాలతో వార్తలలో నిలిచే బండ్ల గణేష్ ఈ మధ్య సేవా కార్యక్రమాలతో హాట్ టాపిక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న బండ్ల గణేష్కు పలువురు నెటిజన్స్ రిక్వెస్ట్లు పెడ�
పవన్ కళ్యాణ్కి అభిమానులే కాదు భక్తులు కూడా ఉన్నారు.అందులో ఒకరు నిర్మాత బండ్ల గణేష్. పవన్ పేరు వింటేనే ఆయన పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. ఇక ఆయన ముందు ఉంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మరి కొద్ది రోజులలో జరగనున్న మా ఎలక్షన్స్లో ప్రకాశ్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న నేపథ్యంలో చాలా మంది ఆయనను నాన్ లోకల్ అని, అతను ఎలా పోటీ చేస్తాడంటూ విమర్శలు గుప్పించారు. ఈ క్రమం
అకీరా నందన్.. ఈ పేరుకు తెలుగులో చాలా ఇమేజ్ ఉంది. దీనికి కారణం అతడు పవన్ కల్యాణ్ కుమారుడు కావడమే. పవన్, రేణు దేశాయ్ దంపతుల పుత్రుడే అకీరా నందన్.
వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మంచి జోరు మీదున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరశంకర్ అనే చిత్రం చేస్తున్న పవన్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చేస్�
పవన్ కళ్యాణ్ కు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది అభిమానులు ఉన్నారు. సినీ ప్రముఖులు ఈయనకు అభిమానులే. అందులో భక్తులు కూడా కొంతమంది ఉన్నారు. ఈ జాబితాలో బండ్ల గణేష్ అందరికంటే ముందు వస్తాడు. పవన్ కళ్యాణ్ తనకు దేవు�
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రజల జీవితాలని చిన్నాభిన్నం చేసింది. ఈ వైరస్ మరింతగా విజృంభిస్తున్న నేపథ్యంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఇతరులపై ఆధారపడేందుకు ఆసక్తి చూపడం లేదు. షూ�