కేంద్ర మంత్రి కుమారుడు, పోక్సో కేసులో అరెస్టయిన బండి సాయి భగీరథ్కు హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత హామీతోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశిం�
మైనర్పై లైంగికదాడి ఆరోపణలు ఎదురొంటూ జైలు లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు బెయిల్ రావడంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సంచలన వ్యాఖ్�
Bandi Bhagirath | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్కు బెయిల్ మంజూరు చేయవద్దని తెలంగాణ పోలీసులు హైకోర్టును కోరారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోక్సో కేసులో ఈ �
పోక్సో కేసులో నిందితుడైన బండి సాయిభగీరథ్కు బెయిల్ ఇవ్వవద్దని, బె యిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దర్యాప్తు కీలక దశలో ఉండగా బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను �
యుక్తవయసులో పరస్పర అంగీకారం తో ఏర్పడిన ప్రేమను ఆధారం చేసుకొని తన పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధమని, తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయా
Bandi Bhagirath | పోక్సో కేసులో అరెస్టయి, రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్కు మలాజిగిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ను కోర్టు అనుమతితో బుధవారం పేట్బషీరాబాద్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే నిందితుడి అరెస్టు విషయంలో నెలకొన్న విధంగానే తొలిరోజు పోలీసు కస్టడీ, విచారణ కూడ
తెలంగాణ సమాజంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల ప్రవర్తన, ఆయా ఉదంతాలపై రాజకీయ పక్షాలు స్పందిస్తున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
పొక్సో కేసులో బండి భగీరథ్ను తదుపరి విచారణ నిమిత్తం వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్బషీరాబాద్ పోలీసులు శుక్రవారం కోర్టును ఆశ్రయించారు.
రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత గొడవలు ముదిరి పాకానపడుతున్నాయి. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ పేరుతో సీనియర్ కాంగ్రెస్ నేతలను పక్కకుపెట్టే ప్రయత్నం జరుగుతున్నదన్న ప్రచారంపై పార్టీలో, ప్రభుత్వంలో తీవ్ర
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 3.0 పాలన ఈ ఏడాది జూన్తో రెండేండ్లు పూర్తి చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో, భారతీయ జనతా పార్టీలో భారీగా మార్పులు చేర్పులు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
‘పిల్లలు తెలియక తప్పులు చేసుడు సహ జం. అంతమాత్రానికే తండ్రి కేంద్ర మంత్రి పదవికి రాజీనా మా చేయాలనడం ఎంతవరకు సమంజసం?’ అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు.