‘బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలి.. బాధితురాలికి న్యాయం చేయాలి’ అన్న నినాదాలు నింగినంటాయి. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళాలోకం కదంతొక్కింది.
మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు అంశం మరో మలుపు తిరిగింది. దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ కేసు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్నన వేళ బాధితురాలి
బండి భగీరథ్ను అరెస్టు చేయాలంటూ.. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా నేతలు శుక్రవారం నెక్లెస్రోడ్లోని 125 అడుగుల మహా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదరిస్తూ పెద్ద ఎత్తున న�
పోక్సో కేసులో బండి భగీరథ్ విచారణకు హాజరుకావాలని పోలీసులు అతడి తండ్రి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంట్లో నోటీసులు ఇవ్వకుండా నిందితుడి మేనమామకు ఇవ్వడమేమిటని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్�
‘సినిమా తారలైనా, రాజకీయ నాయకులైనా చట్టం ముందు అందరూ సమానమే’.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడ
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ నమోదై వారం గడుస్తున్నా, నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర రాష్
బండి భగీరథ్ చేతిలో మోసపోయిన బాధిత బాలికనే నిందితురాలిగా చూపించే కుట్ర జరుగుతున్నది. నిందితుడితో ఉన్న బాధితురాలి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేయిస్తున్నారు. ఆమె గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్�
బండి భగీరథ్ లైంగిక నేరారోపణ కేసు వ్యవహారంతో గొంతువిప్పిన ఏకైక కాంగ్రెస్ మంత్రిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఆయన నోటి దురుసుతనం, వివాదాస్పద వ్యాఖ్యలతో త రచూ కాంగ్రెస్ పార్టీని �
‘కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అరెస్టుపై జాప్యం ఎందుకు.. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసి వారం రోజులు గడిచినా ఎందుకు అరెస్టు చేయరు? ఇప్పటికైనా వెంటనే అరెస్టు చేయాలి’ అని డీజీపీ సీ
‘పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదు. ఆచూకీ తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయండి’ అంటూ కరీంనగర్ జిల్లాకేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల్లో గురువారం పోస్టర్లు వెలిశాయి. కేంద్ర హోం శాఖ
Karimnagar | కేంద్ర హోం శాఖ సహాయ మత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్( Bandi Bhagirath) కనబడటంలేదని కరీంనగర్ వ్యాప్తంగా పోస్టర్లు వెలసిపోవడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసుతో బండి సంజయ్ ఖేల్ ఖతం అయ్యిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇంతకాలం దూకుడుగా వ్యవహరించిన సంజయ్ ఆత్మరక్షణలో పడ్డారని తెలుస్తున్నది. ఈ ఘటన రాష్ట్ర బీజేపీ�
పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్కు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నదని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. బుధవారం వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతృత్వంలో మహాధర్నా నిర్వహించారు.
పోక్సో కేసులో బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్�