‘పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదు. ఆచూకీ తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్లో తెలియజేయండి’ అంటూ కరీంనగర్ జిల్లాకేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల్లో గురువారం పోస్టర్లు వెలిశాయి. కేంద్ర హోం శాఖ
Karimnagar | కేంద్ర హోం శాఖ సహాయ మత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్( Bandi Bhagirath) కనబడటంలేదని కరీంనగర్ వ్యాప్తంగా పోస్టర్లు వెలసిపోవడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసుతో బండి సంజయ్ ఖేల్ ఖతం అయ్యిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇంతకాలం దూకుడుగా వ్యవహరించిన సంజయ్ ఆత్మరక్షణలో పడ్డారని తెలుస్తున్నది. ఈ ఘటన రాష్ట్ర బీజేపీ�
పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్కు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నదని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. బుధవారం వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతృత్వంలో మహాధర్నా నిర్వహించారు.
పోక్సో కేసులో బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్�
పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదని, పరారీలో ఉన్నాడంటూ..బుధవారం నగరంలోని పలు చోట్ల పోస్టర్లు దర్శనమిచ్చాయి. బండి భగీరథ్ కనిపించడం లేదని, అతడి ఆచూకీ తెలిస్తే.. సమీపంలో ఉన్న పోలీస్స్టేషన�
Bandi Bhagirath | పోక్సో కేసులో నిందితుడిగా ఉండి తప్పించుకుతిరుగుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసులకు ఒక మెయిల్ చేశాడు. తాను ఎల్లుండి (శుక్రవారం) సిట్ విచా�
పోక్సో కేసు నిందితుడు కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలి అని సీపీఐ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.