MLA Sada Lakshmi | తెలంగాణ ఉద్యమ నాయకురాలు, స్వర్గీయ మాజీ మంత్రి సదాలక్ష్మి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆమె నిలువెత్తు విగ్రహాన్ని నగరంలోని ట్యాంక్బండ్
ఉస్మానియా యూనివర్సిటీ : ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళ నాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కళాశాలలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సుల్తాన్ బజార్, నవంబర్ 14: గిరిజన సంస్కృతి ఎంతో గొప్పదని, ఈ సంస్కృతిని గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ మేరక�
చిక్కడపల్లి : ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని హర్యాన రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. లయన్ డాక్టర్ అరిగపూడి విజయ్కుమార్ జన్మదిన సందర్భంగా ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య వి�
Governor Tamilisai | నగరంలోని జలవిహార్లో జరుగుతున్న అలయ్ బలయ్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ పాల్గొన్నారు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, ఆయన కుటుంబ సభ్యులు
అమీర్పేట్ : ఈ నెల 17న నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో ఉదయం 10.30 గంటలకు దసరా సమ్మేళనంగా ‘దత్తన్న.. అలయ్ బలయ్’ జరుగనుంది. ఇందుకు సంబంధించిన విషయాలను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయల
కొండా లక్ష్మణ్ జయంతి వేడుకల్లో వక్తలు హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని హర్యానా గవర�
రవీంద్రభారతి : సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ కోసం తన మంత్రి పదవినే త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి ఆచార్య కొండ లక్ష్మణ్బాపూజీ అని ఆయనను నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్త
సీఎం రిలీఫ్ ఫండ్తో పేదలకు ఆర్థిక అండ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలతో పేద ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారని కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. మంగ
గవర్నర్ దత్తాత్రేయ| సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే మహిళలు అమ్మవారి�
కర్ణాటక గవర్నర్గా కేంద్రమంత్రి థావర్చంద్ పలు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు న్యూఢిల్లీ, జూలై 6: క్యాబినెట్ విస్తరణకు ముందు కేంద్ర ప్రభుత్వం పలు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మరికొందరిని బ�