సిమ్లా : సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.వీ. ప్రసాద్ మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు. వారి మరణ వార్త తనకు దుఃఖాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను �
కేపీహెచ్బీ కాలనీ, మార్చి 16: దేశానికి సేవలందిస్తూ వీరమరణం పొందిన సైనికుల రుణం తీర్చుకోలేనిదని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కూకట్పల్లి పీఎన్ఎం పాఠశాలలో భారత్ వికాస్