సీఎం రిలీఫ్ ఫండ్తో పేదలకు ఆర్థిక అండ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలతో పేద ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారని కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. మంగ
గవర్నర్ దత్తాత్రేయ| సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే మహిళలు అమ్మవారి�
కర్ణాటక గవర్నర్గా కేంద్రమంత్రి థావర్చంద్ పలు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు న్యూఢిల్లీ, జూలై 6: క్యాబినెట్ విస్తరణకు ముందు కేంద్ర ప్రభుత్వం పలు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మరికొందరిని బ�
సిమ్లా : సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.వీ. ప్రసాద్ మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు. వారి మరణ వార్త తనకు దుఃఖాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను �
కేపీహెచ్బీ కాలనీ, మార్చి 16: దేశానికి సేవలందిస్తూ వీరమరణం పొందిన సైనికుల రుణం తీర్చుకోలేనిదని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కూకట్పల్లి పీఎన్ఎం పాఠశాలలో భారత్ వికాస్