బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ లేఖ రాశారు. ఈ నెల 13వ తేదీన దత్తాత్రేయ బీబీనగర్ ఎయిమ్స్ను సందర్శించి �
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎయిమ్స్లో అందే సేవలపై అవగాహన కల్పించాలని, బీబీనగర్ ఎయిమ్స్ వైద్య రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బ�
Nagarjuna | దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతీఏటా నిర్వహించబడే “అలయ్ బలయ్” ఉత్సవం ఈ సంవత్సరం అత్యంత వైభవంగా జరుగుతోంది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలోని అలయ్ బలయ్ ఫౌండేషన్ 2025లో ఈ ఉత్సవాన్ని 20వ �
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజాసమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరముందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దేశంలో పేదప్రజలకు కూడు, గూడు వంటి సదుపాయాలు కమ్యూనిస్టుల ఉద్యమాలతోనే సమక
భూదాన్ పోచంపల్లిలో క్లస్టర్ డెవలప్మెంట్ సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యాదా�
భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో క్లస్టర్ డెవలప్మెంట్ సెంటర్ను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేయిస్తానని హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భం�
Alai Balai | అలయ్ - బలయ్ ఒక సాంస్కృతిక కార్యక్రమమని, అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.
వరింగ్ జర్నలిస్టులకు వేజ్బోర్డును పునరుద్ధరించాలన్న ఐజేయూ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు.
Governor Dattatreya | హర్యానా రాష్ట్రంలో కురుమ సంఘం భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం ద్వారా కేటాయించేందుకు కృషి చేస్తానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు.