తెలంగాణ రాష్ర్టాంలోని దేవాలయాలను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. దేవుడిపై ఉన్న నమ్మకం, విశ్వాసమే సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. దేవాలయాల పునరుద్ధ
రామంతాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్లో నెలకొన్న సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshma Reddy) హామీ ఇచ్చారు. సైనిక్పురిలోని ఎమ్మెల్యే నివాసంలో ప్రగ�
Uppal MLA | ఖైరతాబాద్లోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో జలమండలి ఎండీ అశోక్ కుమార్ రెడ్డిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను హెచ్బీకాలనీ డి�
Bandari Lakhsma Reddy | ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బండారి రాజిరెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్ రామంతపూర్ డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మ్యాట�
చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ హోల్సెల్ కూరగాయాల మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బండారి రాజిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సంతాప సభ ని
Bandari Lakshma Reddy | ఇవాళ రామంతాపూర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద గాంధీ నగర్లో వివిధ పార్టీల నాయకులు కుల సంఘాల నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సంతాప సభకు ముఖ్య అతిథిగ�
ఇటీవల కన్నుమూసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కాప్రా మున్సిపల్ మాజీ చైర్మన్, ఉప్పల్ నియోజకవర్గ తొలి శాసనసభ్యుడు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు బండారి రాజిరెడ్డి చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస
చిల్కానగర్ డివిజన్ కుమ్మరి కులస్తుల వైకుంఠధామం (Vaikuntadhamam) పనులు పూర్తి చేశామని, త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని చిలుక నగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ అన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్స వ సభను విజయవంతం చేయాల ని కోర
BRS | వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
హరిహర క్షేత్రం శ్రీ చిలుకశ్వేర అంజనేయు స్వామి దేవాలయం గాయత్రి మాత, ఉప ఆలయముల పున్నర్నిర్మాణ పనుల్లో భాగంగా స్లాబ్ పనులు ఆలయ కమిటీ సభ్యులు పరిశీలించారు.
Bandari Lakshma Reddy | హబ్సిగూడ డివిజన్ పరిధిలోని స్ట్రీట్ నంబర్ 1లో 28 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఇవాళ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పోరేటర్ చేతన హరీష్తో కలిసి ప్రారంభించారు.