బంగారు మైసమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshma Reddy) అన్నారు. గురువారం నాచారం డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్లో బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్ర�
ఉప్పల్ భగాయత్లోని కాలభైరవ ఆలయంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshma Reddy) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ కాలభైరవ స్వామి ఆశీస్సులతో ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshma Reddy) అన్నారు. బుధవారం కాప్రా డివిజన్ పరిధి శ్రీ సాయి ఎంక్లేవ్ కాల�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ సంతోష్ రావు ఆదేశాల మేరకు వృక్షార్చనలో భాగంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గంధం నాగేశ్వరరావు ఆధ్వర్యంల�
ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దీంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. కాప్రా, ఉప్పల్ సర్కిళ్ల పరిధిలో ఉదయం 7 గంటలకు ముందు నుంచే ప్రజలు ఓటు వేయడానికి తరలిరావడం �
ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి విజయాన్ని కోరుతూ వేలాది గులాబీ దండుతో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కాప్రా, ఈసీఐఎల్, హెచ్బీకాలనీ, నాచారం, హబ్సిగూడల మీదుగా ఉప్పల్ రింగ్
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్నది. ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డితోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కారు
ఉప్పల్ నియోజకవర్గంలో కాలనీల సమగ్రాభివృద్ధికి కృషి చేయనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఏఎస్రావునగర్ డివిజన్లోని పల్లె ప్యారడైజ్ ఫైవ్ ఎలిమెంట్స
నగరంలో బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకూ వివిధ వర్గాల మద్దతుతో పాటు విభిన్న రంగాల వారి సమ్మతం పెరుగుతున్నది. నగర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని �
ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చే యనున్నట్లు బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం చర్లపల్లి డివిజన్కు చెందిన వీఎన్రెడ్డినగర్ కాలనీలో �
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలు పేర్కొన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని ఈసీఐఎల్ చౌరస్తాలో చ�
మోసపూరితహామీలతో వస్తున్న బీజేపీ, కాంగ్రెస్పార్టీల మాటలను నమ్మి మోసపోవద్దని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పలు ప్రాంతాల్లో ఆయన �
సీఎం కేసీఆర్ నాయకత్వంపై ఉన్న విశ్వాసం.. రాజకీయ ప్రత్యర్థులను ఏకం చేస్తున్నది. విపక్ష పార్టీల్లో ఒకే పార్టీలో ఉన్న నాయకులు గ్రూప్ రాజకీయాలు చేస్తుండగా, కారు పార్టీలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్త�
ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, చిలుకానగర్, నాచారం డివిజన్లలో బీఆర్ఎస్ నేతలు శనివారం పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసం ప్రచారం చేపట్టారు. చిలుకానగర్లో కార్పొరేటర్ బన్నాల గీతాప్ర�
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి.. తనను ఆశీర్వదించాలని ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాచారం డివిజన్లోన