బాల్కొండ నియోజక వర్గంలోని పెద్ద వాగు, కప్పల వాగుపై కొత్తగా ఏడు చెక్ డ్యాములు మంజూరయ్యాయి. రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య మంత్రి కేసీఆర్ సహ�
బాల్కొండ : టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 14 సంవత్సరాల పాటు అనేక ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెల
ఒకప్పడు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా ఉండేదని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ నిరుపేదల ఆరోగ్యమే ప్రధానంగా రూ. వందల కోట్లు వెచ్చించి అత్యాధునిక దవాఖానలను అందుబాటులోకి తీసుకువస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భ
నిజామాబాద్ : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావడం లేదని, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి రెడ్డి అన్నారు. వ్యవసాయానికి 24
MLC Kavitha | భారతీయ జనతా పార్టీ నాయకులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీజేపీ నాయకుల బట్టేబాజ్ మాటలతో అభివృద్ధి జరగదు అని ఆమె పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్లో
ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధి, సంక్షేమాలకు ఆకర్షితులై బీజేపీ ఎంపీటీసీ ఈర్మ గంగామణి టీఆర్ఎస్లో చేరారు. బాల్కొండ నియోజకవర్గం లక్కోర గ్రామానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి | నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మోతే, అక్లూర్, భీమ్గల్ ముచ్కూర్లలో భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులను, పంటలను రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల �