బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం మంగళవారం వైభవంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు అశేషంగా తరలిరావడంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు బారికేడ్లు, క్యూలైన్ల ఏర్పాట్లను పకడ్బందీగా చేయ�
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ కనుల పండువగా సాగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు అశేషంగా తరలి రావడంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
MLA Talasani | బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో కొనసాగుతున్న నిత్యాన్నదాన పథకానికి రిలయన్స్ సంస్థ రూ.కోటి విరాళాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని దేవాలయ ఈవో గురువారం మహేందర్ గౌడ్ ధ్రువీకరించారు.
Balkampet | చారిత్రాత్మక బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అంతా కలిసి రావాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, దేవాలయ పాలకమండలి మాజీ సభ్యులు సింగారపు శ్రీనివాస్ గుప్తా, బూర్గుల ఉమానాథ్ �
బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి పూర్తిస్థాయి ఈవోను నియమించడంలో తెలంగాణ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆషాఢ మాసం తొలి మంగళవారం రోజున ప్రతిష్టాత్మకంగా జరిగ�
Hyderabad | జోగినీలు, శివసత్తులపై దాడులు చేసిన చరిత్ర ఈ దేశంలోనే లేదని, కానీ బల్కంపేట ఎల్లమ్మ ఆల య ప్రాంగణంలో తమపై జరిగిందని జోగినీ శ్యామల ఆవేదన వ్యక్తంచేశారు.
Ponnam Prabhakar | హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదంటూ ఆలయం బయటే కూర్
భాగ్యనగరంలో (Hyderabad) ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఒక్కోవారం ఒక్కో ప్రాంతంల�
Talasani Srinivas Yadav | బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 9
నగరంలోని ప్రధాన ఆలయ్యాల్లో ఒకటైన బల్కంపేట ఎల్లమ్మ (Balkampeta Ellamma) దేవాలయం కల్యాణోత్సవానికి ముస్తాబవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారిపై పోలీసులు ఆక్షలు విధించారు. ప్రధాన రహదారి ఇరువైపుల మూసివేశారు. వాహనాలను �
Balkampet Yellamma Rathotsavam | బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం బుధవారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించి అమ్మవారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు.