అమ్మంటే.. మమకారం.. అమ్మంటే అనురాగం.. అందుకేనేమో.. నవ మాసాలు మోసి కని పెంచిన కుమారుడికి ఆ తల్లి భారమైనా.. తనను కష్టాలపాలు చేసిన కన్నబిడ్డకు ఏ కష్టమూ రాకుండా.. పేరు చెప్పేందుకు నిరాకరించి..పేగుబంధంపై అనురాగాన్న�
నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకున్న బంగారంతో 2.5 కేజీల బోనం తయారు చేయాలని నిర్ణయించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన చాంబర్లో గురువారం దేవాదాయ శాఖ అధికారులతో నిర్వహ
అమీర్పేట్ : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ బోనాల కాంప్లెక్స్లో చోటు చేసుకుంటున్న అవినీతి వ్యవహారాన్ని బల్కంపేట సంక్షేమ సంఘం ప్రతినిధులు సోమవారం ఉదయం మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చారు. బస్తీకి చెందిన
వెంగళరావునగర్ : ఆమెకు ఇద్దరు భర్తలు.. నా భార్యంటే నా భార్యని ఇద్దరు భర్తలు ఆమె కోసం గొడవ పడ్తున్నారు. భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలి..పుట్టింటికెళ్లొస్తానని చెప్పి వెళ్లిన ఆ మహిళ ప్రియుడ్ని పెళ్లాడింది. మొదట�
వెంగళరావునగర్ : మీ బ్యాంకు అకౌంట్ తాత్కాలికంగా హోల్డ్లో ఉంచాం..తక్షణం కేవైసీ అప్డేట్ చేయండి అంటూ వచ్చిన ఓ నకిలీ సందేశం వ్యక్తి బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసింది. ఈ సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధ�
అమీర్పేట్ : శ్రావణమాసం చివరి శుక్రవారం నాడు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. దాతల చేయూతతో అమ్మవారిని రకరకాల స్వగృహ స్వీట్లతో అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించు కు�
అమీర్పేట్:దాతల చేయూతతోనే ఆలయాలు అభివృద్ధి చెందుతాయని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ పాలక మండలి సభ్యులు కొండ్రాజు సుబ్బరాజు పేర్కొన్నారు. బుధవారం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘విరా�
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం బల్కంపేటలో ఆంక్షలను అమలు చేసింది. సోమవారం నుండి బుధవారం వరకు బల్కంపేట ఏరియాలో ట్రాఫిక్ మళ్లింపులు ప�
బల్కంపేట ఎల్లమ్మ| నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని మంద్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్�
అమీర్పేట్, మే 10 : బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయ ఉప ప్రధానార్చకుడు సౌమిత్రి యోగానందాచార్యులు క్యాన్సర్ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బల్కంపేటలో నివాసముండే యోగానందకు భార్య, కుమారుడ�