బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి పూర్తిస్థాయి ఈవోను నియమించడంలో తెలంగాణ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆషాఢ మాసం తొలి మంగళవారం రోజున ప్రతిష్టాత్మకంగా జరిగ�
Hyderabad | జోగినీలు, శివసత్తులపై దాడులు చేసిన చరిత్ర ఈ దేశంలోనే లేదని, కానీ బల్కంపేట ఎల్లమ్మ ఆల య ప్రాంగణంలో తమపై జరిగిందని జోగినీ శ్యామల ఆవేదన వ్యక్తంచేశారు.
Ponnam Prabhakar | హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించడం లేదంటూ ఆలయం బయటే కూర్
భాగ్యనగరంలో (Hyderabad) ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఒక్కోవారం ఒక్కో ప్రాంతంల�
Talasani Srinivas Yadav | బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 9
నగరంలోని ప్రధాన ఆలయ్యాల్లో ఒకటైన బల్కంపేట ఎల్లమ్మ (Balkampeta Ellamma) దేవాలయం కల్యాణోత్సవానికి ముస్తాబవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారిపై పోలీసులు ఆక్షలు విధించారు. ప్రధాన రహదారి ఇరువైపుల మూసివేశారు. వాహనాలను �
Balkampet Yellamma Rathotsavam | బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం బుధవారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించి అమ్మవారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు.
అమ్మంటే.. మమకారం.. అమ్మంటే అనురాగం.. అందుకేనేమో.. నవ మాసాలు మోసి కని పెంచిన కుమారుడికి ఆ తల్లి భారమైనా.. తనను కష్టాలపాలు చేసిన కన్నబిడ్డకు ఏ కష్టమూ రాకుండా.. పేరు చెప్పేందుకు నిరాకరించి..పేగుబంధంపై అనురాగాన్న�
నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకున్న బంగారంతో 2.5 కేజీల బోనం తయారు చేయాలని నిర్ణయించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన చాంబర్లో గురువారం దేవాదాయ శాఖ అధికారులతో నిర్వహ
అమీర్పేట్ : బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ బోనాల కాంప్లెక్స్లో చోటు చేసుకుంటున్న అవినీతి వ్యవహారాన్ని బల్కంపేట సంక్షేమ సంఘం ప్రతినిధులు సోమవారం ఉదయం మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చారు. బస్తీకి చెందిన
వెంగళరావునగర్ : ఆమెకు ఇద్దరు భర్తలు.. నా భార్యంటే నా భార్యని ఇద్దరు భర్తలు ఆమె కోసం గొడవ పడ్తున్నారు. భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలి..పుట్టింటికెళ్లొస్తానని చెప్పి వెళ్లిన ఆ మహిళ ప్రియుడ్ని పెళ్లాడింది. మొదట�
వెంగళరావునగర్ : మీ బ్యాంకు అకౌంట్ తాత్కాలికంగా హోల్డ్లో ఉంచాం..తక్షణం కేవైసీ అప్డేట్ చేయండి అంటూ వచ్చిన ఓ నకిలీ సందేశం వ్యక్తి బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసింది. ఈ సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధ�
అమీర్పేట్ : శ్రావణమాసం చివరి శుక్రవారం నాడు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. దాతల చేయూతతో అమ్మవారిని రకరకాల స్వగృహ స్వీట్లతో అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించు కు�
అమీర్పేట్:దాతల చేయూతతోనే ఆలయాలు అభివృద్ధి చెందుతాయని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ పాలక మండలి సభ్యులు కొండ్రాజు సుబ్బరాజు పేర్కొన్నారు. బుధవారం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘విరా�