రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం పలు డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఇంకుడు గుంతలను శుభ్రం చేసి.. మురుగునీటి కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టారు.
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కలిగేందుకు వినూత్నంగా గోడ చిత్రాలు వేయించారు. వంద రోజుల కార్యచరణలో భాగంగా నగర పాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆ�
జీహెచ్ఎంసీలో నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఈమేరకు రాష్ట్రంలోని ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులు జీహెచ్ఎంసీని అప్రమత్తం చేయడంతో పాటు బర్త్ అండ్ డెత్ స�
గోదావరిఖని జవహర్ నగర్ లో గల సింగరేణి స్టేడియంలో కోతుల బెడద నివారణకు రామగుండం నగర పాలక సంస్థ నడుం బిగించింది. ‘వానరాలు ఇట్ల... వాకింగ్ ఎట్ల.. అదనపు కలెక్టర్ గారూ.. జర దేఖో’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ కథనం ప�
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో అసలేం జరుగుతుంది..? డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ఇటీవల వెలువరించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (ముసాయిదా)ను ఫైనల్ చేస్తారా..? లేదంటే సవరిస్తారా..? అన్నది ఎటూ తేలడం లేదు.
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు ఆదర్శంగా నిలిచారు. వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసి అందరిచే శభాష్ అనిపించుకున్నారు.
డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్సు ఫీజులపై రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి అవగాహన కల్పించారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలో శనివారం కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీజీపీసీబీ) ప్రకటించిన అవార్డులకు కోరుట్ల బల్దియా ఎంపికైంది. గురువారం హైదరాబాద్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కా�
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు, అధికార పార్టీ నేతల తీరు మితిమీరుతుననది. అభివృద్ధి పేరుతో కూల్చివేతల పర్వం వివాదాలకు దారితీస్తున్నది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీ�
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు, అధికార పార్టీ నేతల కఠినత్వం మితిమీరుతుంది. అభివృద్ధి పేరుతో కూల్చివేతల పర్వం రానురానూ వివాదాలకు దారితీస్తుంది. శనివారం గోదావరిఖనిలో కూల్చివేతలు హద్దుమీరి ప్రజల ప్రాణ
జీహెచ్ఎంసీ అడ్మిన్ విభాగానికి అదనపు కమిషనర్గా పనిచేస్తున్న నళిని పద్మావతిపై బదిలీ వేటు పడింది. ఆమె స్థానంలో మరో అదనపు కమిషనర్ అయిన కె. వేణుగోపాల్కు అదనపు బాధ్యతలు ఇస్తూ.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర
జీహెచ్ఎంసీ ఎదుట బల్దియా కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. గురువారం కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కాంట్రాక్టర్లంతా బైఠాయించి రూ. 1500 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు.
నగరాన్ని ము సురు వాన వీడడంలేదు. వారం రోజులుగా చినుకు లు పడుతూనే ఉన్నాయి. దీంతో జనజీవ నం స్తంభించిపోయింది. బుధవారం రాత్రి ఓ మో స్తారు వర్షం కురిసింది. రోడ్లపై వాననీరు నిలిచిపోయింది.
కరీంనగర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బల్దియా అల్టర్ అయింది. నగరపాలక సంస్థ పరిధిలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు 24 గంటల పాటు డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చే�