బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పాలనలో సీఎంగా చేసిన కృషి ఫలించింది. అప్పటి మంత్రి కేటీఆర్ కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నది.
కాంగ్రెస్ అధికారం చేపట్టి ఆరు నెలలు దాటినా అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు అందలేదు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా సర్కారు అమల్లోకి తెచ్చిన రెండు పథకాలు వర్తించలేదు.
జీహెచ్ఎంసీ చరిత్రలో లేని విధంగా కొత్త సంప్రదాయానికి కమిషనర్ తెరలేపారు. ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ. 6వేల కోట్లకు పైగా బడ్జెట్ను రూపొందించి అమలు చేస్తున్నది బల్దియా.
పటిష్టమైన ఓటరు జాబితా తయారీలో భాగంగా ఈ నెల 26, 27 తేదీల్లో, వచ్చే నెల 2, 3 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ శుక్రవారం ఒ
అకాల వర్షం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలను వేగిరం చేస్తున్నది. ఫిర్యాదులపై తక్షణం స్పందించి పరిష్కారం చూపుతున్నారు.
ఉత్తర దక్షిణ ద్రోణి, కింది స్థాయి నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెల�
Hyderabad | చెట్లకు ఇష్టం వచ్చినట్లు పోస్టర్లను అతికించవద్దని అధికారులు ఎంతగా చెబుతున్నా చాలామంది దీన్ని పట్టించుకోవట్లేదు. తమ సంస్థల ప్రమోషన్ కోసం చెట్లకు పోస్టర్లను తగిలిస్తున్నారు. ఇలా నిబంధలను అతిక్రమ�
స్మార్ట్సిటీ పథకంలో భాగంగా గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) �
గ్రేటర్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు జీహెచ్ఎంసీ అండగా నిలుస్తున్నది. సిల్ డెవలప్మెంట్, సిల్ అప్గ్రేడేషన్ పేరిట శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నది.
బల్దియాలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అ న్నారు. అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్తో కలిసి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మున్సిపాలిటీలో పర్యటించా
బల్దియా గ్రీవెన్స్లో సమస్యలు వెల్లువెత్తాయి. కాలనీల్లో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు కమిషనర్ ప్రావీణ్యకు విన్నవించారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స�