ఇప్పటికే రిలీజైన రెండు పాటలు సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమాపై మరింత బజ్ నెలకొల్పేందుకు 'మా బావ మనోభావాలు' అంటూ సాగే మాస్ బీట్ను రిలీజ్ చేశారు.
గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్న వీరసింహారెడ్డి (Veera Simha Reddy) సినిమా నుంచి మరో సాంగ్ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ సారి పక్కా మాస్ బీట్తో ఫ్యాన్స్ ముందుకొచ్చాడు బాలయ్య.
ఇండస్ట్రీ వ్యక్తులతో మంచి అనుబంధాన్ని కొనసాగించే యాక్టర్ల జాబితాలో ముందువరుసలో ఉంటారు బాలకృష్ణ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈ ఇద్దరు ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది. అది కూడా ఒకరి సినిమా సెట్స్ లో ఇంకొకరు కనిపిస్తే
కైకాల సత్యనారాయణగారు మృతి చెందడం చాలా బాధాకరమని మహేశ్ బాబు (Mahesh Babu) అన్నాడు. కైకాల కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు �
Kaikala Satyanarayana | సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస
వీరసింహారెడ్డి (veerasimhareddy) నుంచి విడుదలైన సుగుణ సుందరి సాంగ్ నెట్టంట వ్యూస్ పంట పండిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ డ్యుయెట్ సాంగ్ మేకింగ్ విజువల్స్ను ట్విటర్లో షేర్ చేశారు మైత్రీ మూవీ మే�
వీరసింహారెడ్డి (veerasimhareddy) నుంచి మ్యూజిక్ లవర్స్ ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్న సుగుణ సుందరి ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది. బాలకృష్ణ, శృతిహాసన్ మధ్య వచ్చే ఈ డ్యుయెట్ సాంగ్ స్టైలిష్గా సాగుతూ అభ�
తారకరామ (Tarakarama) థియేటర్ను ఏషియన్ తారకరామ (Asian Tarakarama) పేరుతో నూతన హంగులతో సిద్దం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఏషియన్ తారకరామ థియేటర్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బాల�
గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్న వీరసింహారెడ్డి (Veera simha reddy) మూవీ నుంచి రెండో పాట సుగుణ సుందరిని డిసెంబర్ 15న లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా పాట ఏం టైంలో రాబోతుంద�
ఇప్పటికే వీరసింహారెడ్డి (veerasimhareddy) నుంచి విడుదలైన జై బాలయ్య మాస్ ఆంథెమ్ సాంగ్ మూవీ లవర్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతుంది. గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్ అప్�
మల్కాజిగిరి నియోజకవర్గంలోని ప్రతి కాలనీ సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నా రు. గురువారం వినాయకనగర్ డివిజన్ పరిధిలోని శివనగర్లో రూ.1.80 కోట్ల నిధులతో చేపట్టే
'అఖండ' సక్సెస్తో నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన 'వీర సింహా రెడ్డి' రిలీజ్కు సిద్ధంగా ఉంది. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చ
కెరీర్ బిగెనింగ్ నుండి కామెడీ కథలను నమ్ముకుని హిట్లు కొడుతున్న అనీల్ రావిపూడి, మొదటి సారిగా యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అది కూడా మాస్కు కేరాఫ్ అడ్రస్ అయిన బాలకృష్ణతో.