వెండితెరపై తన నటన, వాక్ చాతుర్యంతో అదరగొట్టిన బాలకృష్ణ (Bala Krishna)ఇప్పుడు అన్స్టాపబుల్ అనే టాక్ షో కోసం హోస్ట్గా మారబోతున్న విషయం తెలిసిందే .ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేస్తూ వినోదం ప
వెండితెరపై అలరించిన బాలకృష్ణ(Bala Krishna) ఇప్పుడు డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఆహా కోసం అన్స్టాపబుల్ అనే షోని బాలకృష్ణ హోస్ట్ చేయనుండగా, ఈ కార్యక్రమం నవంబర్ 4 నుండి ప్రసారం కానుంది. అయితే ఈ షోకి వ
నందమూరి బాలకృష్ణ వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా సందడికి సిద్ధం అంటున్నాడు. ఇప్పటికే ఆయన వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీలో ‘అన్స్టాపబుల్’ అనే కార్యక్రమం కన్ఫాం అయింది. నవంబరు 4వ తేదీ నుంచి ఈ షో ప్
Balakrishna Unstoppable | బాలయ్య టాక్ షో చేయడం అనేది అద్భుతం.. అద్వితీయం.. అమోఘం అంటూ మురిసిపోతున్నారు అభిమానులు. ఎందుకంటే బాలయ్య గురించి తెలిసిన వాళ్లెవరైనా ఇదే అనుకుంటారు. టాక్ షోకు రావడానికే ఆలోచించే బాలయ్య.. ఎలా టాక్ ష�
‘ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపల్లాలుంటాయి. వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవడమే ‘అన్స్టాపబుల్’ షో కాన్సెప్ట్. ఇది నాకు బాగా నచ్చింది. అందుకే వ్యాఖ్యాతగా ఒప్పుకున్నా’ అన్నారు బాలకృష్ణ. ఆయన వ్యాఖ్�
కంచె చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలకృష్ణతో కలిసి అఖండ చిత్రం చేస్తుంది. ఇందులో ప్రగ్యా పోలీస్ ఆఫీసర్గా కనిపించన�
హోరా హోరీగా సాగుతున్న మా ఎన్నికలలో పోటీ చేసేందుకు చిన్న, పెద్ద స్టార్స్ అందరు పోలింగ్ బూత్కి చేరుకుంటున్నారు. ముందుగా పవన్ కళ్యాన్ పోలింగ్ బూత్కి హాజరు కాగా, ఆ తర్వాత రామ్ చరణ్, చిరంజీవి,బా�
తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందిస్తూ.. 100 శాతం తెలుగు ఓటీటీగా డిజిటల్ రంగంలో చెరుగని ముద్ర వేసింది ‘ఆహా’. ఇందులో వచ్చే సినిమాలు, స్పెషల్ షోలు, వెబ్ సిరీస్లు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అం�
అర్జున్ రెడ్డి సినిమాతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ హిట్ విజయ్ కి రాకపోయిన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లై�
సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ఈ రోజు తెల్లవారు జామున నాలుగు గంటలకు చెన్నైలో కన్నుమూసారు. ఆయన పూర్తిపేరు కొసనా ఈశ్వరరావు. బాపు దర్శకత్వం వహించిన ‘సాక్షి’ (1967) సినిమాతో పబ్లిసిటీ డిజైనర్గా ఈశ్వర్ ప్రయ�
మన హీరోలు రీల్ లైఫ్లోనే కాక రియల్ లైఫ్లోను గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారికి తమ వంతు సాయం చేస్తూ అందరి మనసులు గెలుచుకుంటున్నారు. తాజాగా ఓ చిన్నారికి క్యాన్సర్ చికిత్స చేయించేంద�
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్ కథానాయిక. ఈ చిత్రంలోని ‘అడిగా అడిగా’ అనే �
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ తర్వాత బోయపాటి శీనుతో కలిసి అఖండ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైనట్టు తెలుస్తుండగ�