Bajrang Punia : ఒలింపిక్ విజేత బజరంగ్ పూనియా (Bajrang Punia) వెనక్కి తగ్గాడు. రెండేళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలకు రెజ్లింగ్ కోచ్ నరేశ్ దహియాకు అతడు బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. పరువునష్టం కేసు (Defamation Case)లో �
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా వేటు పడింది. డోపింగ్ పరీక్ష కోసం శాంపిల్స్ ఇవ్వని కారణంగా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) మంగళవారం బజరంగ్పై నాలుగేండ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
Harish Salve : ఈమధ్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) మాటల్లో దూకుడు కనబరుస్తోంది. పారిస్లో తనకు ఐఓఏ నుంచి తగినంత సహాయ సహకారాలు అందలేదని ఆమె ఆరోపించింది. అయితే.. ఫొగాట్ కా�
Mahavir Phogat : పారిస్ ఒలింపిక్స్లో పతకం కోల్పోయిన వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) రాజకీయాల్లోకి రావడంపై సర్వత్రా చర్చ జరుగతోంది. కుస్తీని వదిలేసిన ఆమె ఈమధ్యే కాంగ్రెస్లో చేరారు. దాంతో, ఆమె నిర్ణయాన్ని ఆమె మ�
AAP | హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party), కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆప్ అనూహ్యంగా తొలి జాబితా విడుదల చేసింది. 20 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రక�
Vinesh Phogat: వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియా.. రాజీనామాలను రైల్వేశాఖ ఆమోదించింది. ఆ ఇద్దరు తమ ఉద్యోగాలను వదిలేసి.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Brij Bhushan | కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒలింపిక్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్కు ఆ పార్టీ వార్నింగ్ ఇచ్చింద�
లింపియన్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్లో చేరారు. అంతకుముందు వారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు.
Vinesh Phogat | హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana elections) వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ముందుగా ఊహించినట్లే స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్ (Vinesh Phogat), బజరంగ్ పునియా (Bajrang Punia) కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Sakshee Malikkh : ఓ రాజకీయ పార్టీలో చేరాలనే బజరంగ్, వినేష్ల నిర్ణయం వారి వ్యక్తిగతమని ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ (Sakshee Malikkh) స్పష్టం చేశారు.
Wrestlers | భారత స్టార్ రెజ్లర్లు (Wrestlers) వినేశ్ ఫోగట్ (Vinesh Phogat), బజరంగ్ పునియా (Bajrang Punia) కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంల