పాలన చేతకాని దద్దమ్మ రేవంత్రెడ్డి.. మాటలు తప్ప చేతల్లో చూపడం లేదని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు సహా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తప్పించుక�
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాల దాడి హేయమైన చర్య అని రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట ఆర్డినెన్స్ తెచ్చి, సరికొత్త డ్రామాకు తెరతీసిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మె�
కాంగ్రెస్ పాలన తీరుపై విసుగు చెందిన ప్రజలు రేవంత్ వద్దు.. కేసీఆర్ ముద్దు అంటు న్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఇది జన నినాదమని పేర్కొన్నా రు. వరంగల్ జిల్లా ఎల్కత
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రారంభించిన పనులకే మళ్లీ శంకుస్థాపన చేస్తుండడం రూరల్ నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇందల్వా యి మండలంలో రెండు బ్రిడ్జిలు, ధర్పల్లి మండలంలోని వాడి వద్ద బ్రిడ్జి నిర్మాణాని�
వరంగల్లో ఈనెల 27వ నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సన సభ కోసం జిల్లావ్యాప్తంగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బుధవారం ఒక ప్రక�
పట్టణంలోని పెద్ద మసీదు ఎదురుగా ఉన్న బక్రాన్ బీడీ కాంప్లెక్స్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఇఫ్తార్ ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆదివారం ఒక ప్�
KCR Birthday | తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర జాతిపిత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బాన్సువాడ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి చరిత్రహీనుడిగా మిగి
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో బీజేపీ, కాంగ్రెస్ పూర్తిగా విఫలమయ్యాయని, ఆ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని మా జీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు.
Bajireddy Govardhan | అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు రాబోయే ఎన్నికల్లో ఓట్లతో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్దన్ పిలుపునిచ్చారు.
రూరల్ నియోజకవర్గంలో రైతులకు సాగునీటికి ఢోకాలేదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీల కన్నా ఎక్కువగానే నెరవేర్చినట్లు తెలిపారు.ప్రతిపక్ష నా�
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆర్టీసీ (RTC) దృష్టి సారించిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇందులోభాగంగా నిర్మల్ (Nirmal) బస్టాండ్ ఖాళీ స్థలంల�
హైటెక్ హంగులతో రూపొందించిన తొమ్మిది ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులను హైదరాబాద్లోని ఎల్బీనగర్లో మంత్రి పువ్వాడ