ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆర్టీసీ (RTC) దృష్టి సారించిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇందులోభాగంగా నిర్మల్ (Nirmal) బస్టాండ్ ఖాళీ స్థలంల�
హైటెక్ హంగులతో రూపొందించిన తొమ్మిది ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులను హైదరాబాద్లోని ఎల్బీనగర్లో మంత్రి పువ్వాడ