ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆదివారం గుండ్ల సింగారం గ్రామంలో బడిబాట నిర్వహించారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి ,మల్యాల, ఎద్దులాపూర్ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో శనివారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా వెన్నంపల్లిలో ఆరో తరగతిలో ఇద్దర�
బడిబాట ముందుస్తు కార్యక్రమంలో భాగంగా మన ఊరి బడిలోనే మన పిల్లలను చేర్పించండి-ప్రైవేట్ పాఠశాలల ఫీజులు భారం తగ్గించుకోండి అనే నినాదంతో మునుగోడు మండలం పలివెల గ్రామంలో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహిం�
Badibata | చిగురుమామిడి, ఏప్రిల్ 21: మండలంలోని కొండాపూర్ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బానోత్ కిషన్ నాయక్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ గుడాల రజిత ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రవేశం కోసం సోమవారం �