MLA Bandari | ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందించి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తగూడెం మండల పరిషత్ పాఠశాల పోస్టర్ను కార్పొరేట్ స్థాయిలో రూపొందించి అందరిని ఆకట్టుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయుడు జీ సంతోష్కుమార్ అడ్మిషన్లు ప్రారంభమైనట్టు విన�
పిల్లల చదువుకు కుటుంబం నుంచి లభించని ప్రోత్సాహం, బతుకుదెరువు కోసం వలసలు పోవడం కారణంగా భావిభారతం బడి బయటనే మగ్గుతున్నది. రాష్ట్రంలో ‘ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్' మొత్తం 16,683 మంది ఉన్నట్లు తేలడం ఆందోళన కలి�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతోపాటు చదువుకు దూరమైన పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యంగా విద్యాశాఖ నేటి నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఈ నెల 3 నుంచి
ఆదిలాబాద్ : విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా భుదవారం ఆయన మావల మండలం బట్టి సవర్ గాం ప్�