Bigg Boss Beauty | బుల్లితెర ప్రేక్షకులకు బిగ్బాస్ సీజన్-8 ద్వారా పరిచయమైన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్ సోనియా ఆకుల నుంచి సంతోషకరమైన వార్త వచ్చింది. రీసెంట్గా ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Rajkummar Rao | బాలీవుడ్ లవ్లీ కపుల్ రాజ్కుమార్ రావు, పత్రలేఖ తల్లిదండ్రులయ్యారు. తమ నాల్గో వివాహ వార్షికోత్సవం రోజే ఈ జంట పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా, ఈ సంతోషకరమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలి
Ayurvedic syrup | ఆయుర్వేద సిరప్ తాగి ఆరు నెలల చిన్నారి మరణించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయుర్వేద సిరప్ అమ్మిన షాపును సీజ్ చేశారు. దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేశారు.
Baby Girl Buried Alive | రోజుల పసికందును సజీవంగా పాతిపెట్టారు. పసిబిడ్డ ఏడ్పు, చేయి కదలడాన్ని ఒక వ్యక్తి గమనించాడు. పోలీసులకు అతడు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు అక్కడకు చేరుకుని ఆ పసిబిడ్డను కాపాడారు.
సరోగసీ పేరుతో డాక్టర్ నమ్రత మోసం చేసిన కేసులో పిటిషనర్ దంపతులూ బాధితులేనని హైకోర్టు అభిప్రాయపడింది. శిశువును తిరిగి వారికి అప్పగించాలని అధికారులను ఆదేశించింది.
Adi Reddy | బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ద్వారా పాపులారిటీ సంపాదించిన కామన్ మ్యాన్ ఆది రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ రివ్యూలు చెప్తూ ఫేమస్ అయిన ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ 6
Himachal floods | భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఒక వ్యక్తి, అతడి భార్య, అత్త కొట్టుకుపోయారు. అయితే ఆ ఇంట్లో నిద్రిస్తున్న 11 ఏళ్ల పసి పాప ఒక్కతే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఇది చూసి స్థాని�
Jwala Gutta | స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ (badminton player) గుత్తాజ్వాల (Jwala Gutta), తమిళ నటుడు విష్ణు విశాల్ (Vishnu Vishal) తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ఇది కొన్ని సందర్భాల్లో అరుదుగా జరుగుతుంది. బిడ్డ పుట్టడం కుటుంబంలో ఆనందకరమైన విషయం. బిడ్డ పుట్టిన వెంటనే.. ఆ బిడ్డ ఆడా, మగా తెలుసుకోవాలని, అలాగే బిడ్డ బరువు తెలుసుకోవాలని అడుగుతారు. వైద్యులు కొన్ని సందర్భ�
ప్రేమానురాగాలకు ప్రతీకైన ఆడపిల్ల పుట్టడం గొప్పవరమని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. తల్లిదండ్రులకు భగవంతుడిచ్చిన ఆత్మీయ కానుక ఆ పండంటి పాపాయేనని అన్నారు. ఖమ్మం సారథినగర్కు చెందిన మౌన�
Student gave birth | ఆమె వివాహం కాకుండానే గర్భం దాల్చింది. నెలల నిండే వరకు విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడింది. చివరికి గత శుక్రవారం పురటినొప్పులు రావడంతో కాలేజీ టాయిలెట్ (College toilet) లోకి వెళ్లి ఆడ శిశువుకు జన్మనిచ్చ�
చిన్నారితో కలిసి ఓ తండ్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంలో ఏదీ సాధించలేక పోతున్నా. నాకు చావే శరణ్యం. నువ్వు రెండో పెండ్లి చేసుకో అని భార్యనుద్దేశించి సూసైడ్నోట్ రాశాడు.
సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన నుంచి బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు ఓ నవజాత ఆడ శిశువును ఎత్తుకెళ్లారు. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం దూదిగొండకు చెందిన నసీమా నాలుగో కాన్పు కోసం మంగళవారం రాత్రి సంగారెడ్డ�