రాష్ట్రంలో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,434 చెరువుల్లో వాస్తవంగా ఆగస్టులోపు చేపపిల్లలను వదిలాల్సి ఉన్నప్పటికీ వాటిని సరఫరా చేయాల్సిన కాంట్రాక్టర్ల ఎం�
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ గందరగోళంగా మారింది. మత్స్యశాఖ అధికారులు ఏటా ఘనమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నప్పటికీ అందులో సగం మాత్రమే పూర్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29,434 చెరువులుండగా.. 2024
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల్లో చేప పిల్లలను అత్తెసరుగా వదులుతున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతికి ఎంతో కృషి చేసింది. మత్స్యకారుల ఉపాధి కోసం ప్రతి ఏడాది తుర్కయాంజాల్ మ�
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు నిండుకుండల్లా మారాయి. దీంతో ఈనెల రెండు, మూడు వారాల్లో చేపపిల్లలను వదిలేందుకు మత్స
గతంలో మండలానికి ఒకటో రెండో పెద్ద చెరువులు..వర్షానికి అవి నిండితే దానికో కాంట్రాక్టర్..ఆ కాంట్రాక్టర్ చేపలు పడితే ఆ మండలంలోని మాంస ప్రియులంతా క్యూ కట్టినా ఒక్క చేప దొరకనిది అప్పటి పరిస్థితి.
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతోనే మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి సాధ్యమైందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి అన్నారు. వీణవంక సొసైటీ ఆధ్వర్యంలో రెడ్డిపల్లి చెరువులో 30 వేలు, చల్లూరు స
మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభ్వుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని నక్కలపెంటతండా సమీపంలో నాగార్జునసాగర్ బ్యాక్వాటర్లో ప్రభుత్వ ఉ
మత్స్యకార్మికులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్దేనని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం భూపాలపల్లి మండలం పంబాపూర్ శివారు భీంఘన్పూర్ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, అదనపు కలెక్�
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చినట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సర్కార్ బడుల్లో మౌలిక వసతుల కల్పన కోసం ‘మన ఊరు-మన బడి’ కొనసాగిస�
జిల్లాలోని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదులుతున్నారు. ఈ ఏడాది 2.06 కోట్ల పిల్లల్ని జలాశయాల్లో వదలాలని ప్రభుత్వం నిర్దేశించింది. మొత్తం 745 చెరువుల్లో వదిలేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే మాదన్న�
రంగారెడ్డి జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ షురూ అయ్యింది. సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి చెరువులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి చేప పిల్లలను వదిలి శ్రీకారం చుట్టారు. మత్స్యకారుల అభ్