ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల్లో నీరు లేకపోవడం, మరికొన్ని చెరువుల్లో నీరు ఉన్నా ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో మత్య్సకారులు నిరుత్సాహంతో కొట్టుమిట్టాడేవారు. కొందరు మత్స్యకారులు ఉపాధి లేక వలసలు పోగా .. మరి�
రాష్ట్రంలో ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీకి రం గం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలవారీగా టెండర్ల ప్ర క్రియ పూర్తి కావడంతో ఈ నెల రెండో వారం నుంచి పంపిణీ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ సీజన్లో సుమ�
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏటా గంగపుత్రులకు ఉచితంగా చేపపిల్లలను అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి పాటు పడుతున్నది. ఈ ఏడాది వానకాలంలో మెదక్ జిల్లాలోని 1614 చెరువుల్లో 5 కోట్ల 4లక్షల �