భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరాం అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస
Babu Jagjivan Ram | అణగారిన కులాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్రామ్ అని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య పేర్కొన్నారు.
భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధన కోసం కలిసి కట్టుగా ముందుకు సాగాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పేట భాస్కర్ అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ నగర్ బాబు జగ్జీవన్ రామ�
MLA Koninty Manik Rao | దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేసి, భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రావు అన్నారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు పదవులు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బషీర్బాగ్లోని బాబూ జగ్జీవన్రాం విగ్రహానికి
బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధన దిశగా ప్రతి ఒకరి ఆలోచనలో మార్పు రావాలని, ఆయన ఆశయ సిద్ధాంతాలు ప్రేరణగా తీసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. జగ్జీవన్రామ్118వ జయంతి వేడుకలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శన�
‘ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ మహనీయుల చరిత్రను ప్రజలకు తెలియకుండా తొక్కిపెట్టింది. మంథనిలోనూ మేం ఏర్పాటు చేయించిన విగ్రహాలను తాకవద్దని వారి పార్టీ నాయకులకు ఆదేశాలు ఇస్తూ అపహాస్యం చేస్తున్నది�
కులరహిత సమాజం కోసం పాటుపడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో వేముల
మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. జగ్జీవన్రాం జయంతిని పురస్కరించుకొని శనివారం బషీర్బాగ్ చౌరస్తాలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర
స్వాతంత్య్ర సమరయోధుడిగా, భారత ఉప ప్రధానిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన దార్శనికుడిగా జగ్జీవన్రామ్ సేవలు మహోన్నతమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరిం
Nizamabad | కంటేశ్వర్, ఏప్రిల్ 05 : భారత మాజీ ఉపప్రదాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంటేశ్వర్ కమాన్ వద్ద గల పాత అంబేడ్కర్ భవన్ లో �
Nizamabad | రుద్రూర్/కోటగిరి : అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని పలువురు నాయకులు కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా శనివారం రుద్రూరు, కోటగిరి మండలాల్లో ఆయనకు నివాళులర్పించారు.