ప్రజలకు సేవలందించాల్సిన కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మాఫియాలా మారి సామాన్యులనే పట్టి పీడిస్తున్నాడని పేర్కొంటూ న్యాయవాది జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనారిటీ నాయకుడు సర్దార్ ఇంటి నిర్మాణంపై బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసింది బాబా ఫసియుద్దీన్ పీఏ సప్తగిరి అని టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద వెల్లడించారు. శుక్రవారం బోరబం�
బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. బస్తీలో ఉండే పేదలను లంచాల కోసం పీల్చి పిప్పి చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాడంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. �
కాంగ్రెస్ కార్పొరేటర్ అరాచకాలకు బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు (BRS Leader) బలయ్యాడు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని కక్షగట్టిన అధికార పార్టీ కార్పొరేటర్ బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసి బీఆర్ఎస్ మైనార్టీ నాయకు�
బోరబండ బస్ టెర్మినల్ వద్ద ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలు మధ్య ఎప్పుడు చూసినా కనీసం 60 మంది కనిపిస్తారు. ప్రయాణికుల సౌకర్యార్థం టెర్మినల్లో గత రెండేండ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏసీ బస్ షెల్టర్ను (
ఎర్రగడ్డ : అన్ని పండుగలను గౌరవిస్తూ స్నేహభావంతో జరుపుకొంటున్న నగర ప్రజలు మతసామరస్యాన్ని చాటుతున్నారని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ అన్నారు. మాజీ డిప్యూటీమేయర్, బోరబండ కార్పొరేటర్ బ�
ఎర్రగడ్డ : సంపూర్ణ అక్షరాస్యత మహిళా వికాసానికి తోడ్పడుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి ఆయన స్థానిక జయశంకర్ కమ్యూనిటీహాల్లో మహిళలకు కానుకలను �
అమరుల త్యాగాలను అవహేళన చేయడమే కాక రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన తెలంగాణను అవమానించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎ�
ఎరగడ్డ : బోరబండ డివిజన్లో జరిగిన గణతంత్ర దినోత్సవానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి ఆయన డివిజన్లోని పలు చోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాల
ఎర్రగడ్డ : బాధిత కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుని అండగా ఉంటుందని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు. బోరబండ ప్రాంతం ఇందిరానగర్ బస్తీకి చెందిన గోపి (35) ప్రైవేటు ఎలక్ట్రిషన్గా పని చే�
ఎర్రగడ్డ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డిసెంబర్ 9వ తేది చారిత్రకమైనదని మాజీ డిప్యూటీమేయర్, బోరబండ కార్పొరేటర్ అయిన బాబా ఫసియుద్దీన్ అన్నారు. ఉద్యమ సమయంలో విద్యార్థి విభాగం నేతగా తనతో పాటు వే�