ఆయుర్వేదానికి ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచీనమైన వైద్య విధానాల్లో ఆయుర్వేదం ఒకటిగా పేరుగాంచింది. గతంలో ఆయుర్వేద వైద్యానికి అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు.
ఆయుర్వేదంలో ఎన్నో రకాల మూలికలు, ఔషధాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కానీ చాలా వరకు మూలికలు లేదా ఔషధాల గురించి మనకు ఇంకా తెలియదు.
ఆయుర్వేదంలో జీవనామృతంగా పేరున్న తులసి ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతమైన ఔషధమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది.
ఆయుర్వేదంలో ‘నేరేడు’ది ప్రత్యేక స్థానం. దీని పండ్లు మాత్రమే కాదు.. ఆకులు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అనేక ఔషధ గుణాలతో నిండిన నేరేడు ఆకులు.. వివిధ వ్యాధులను నివా
ఈ మధ్య కాలంలో చాలా మంది స్మూతీలు, మిల్క్ షేక్లను తాగేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. వేసవి కాలంలో సహజంగానే ఈ డ్రింక్లకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.
ఆయుర్వేదం ప్రకారం మాడు దురదకు... మనం తినే ఆహారానికి సంబంధం ఉంటుంది. తినకూడని పదార్థాలు శరీరంలో వాత, పిత్త, కఫాల సమతూకాన్ని దెబ్బతీస్తాయి. దీంతో మాడు దురదగా అనిపిస్తుంది. ఇదేకాకుండా చుండ్రు వల్ల, షాంపూ, తలనూ�
అతిమధురంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా, చలికాలంలో వేధించే ఎన్నో సమస్యలకు.. ఈ ఔషధంతో చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యం కలిగిన అతిమధుర�
Health Tips : సాధారణంగా ఆయుర్వేదం మనిషికి మార్గదర్శనం చేస్తుంది. అదేవిధంగా మనం తీసుకున్న ఆహారం సులువుగా జీర్ణం కావాలంటే ఏం చేయాలనే విషయంలోనూ కీలక సూచనలు చేసింది. నిజానికి మనిషి బతికేది తినడానికే, బతుకుతున్నది త
ప్రచండమైన ఎండలతో భారతదేశం అల్లాడిపోతున్నది. ఇంటినుంచి అడుగు బయట వేయడం ఆలస్యం ఒంట్లో నీరు హరించుకుపోతున్నది. ఎండల తీవ్రతను బట్టి రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలని డాక్టర్లు సిఫారసు చేస్తున్న�
Health | vఆయుర్వేదంలో సాత్వికాహారానికి పెద్దపీట వేశారు. మొక్కల మీద ఆధారపడిన ఈ భోజన విధానం స్వచ్ఛతకు, సమతూకానికి ప్రాధాన్యం ఇస్తుంది. సాత్వికం అంటే పూర్తిగా శాకాహారం. రుతువుల వారీగా దొరికే తాజా పండ్లు, కూరగాయల�
రుచికరమైన ఆహారాన్ని తీసుకునేందుకు ఎవరైనా ఇష్టపడతారు. అయితే రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని (Health Tips)తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.