Kedarnath | జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ను పోలిన మరో ఆలయాన్ని ఢిల్లీలో నిర్మించాలనుకొన్న ఉత్తరాఖండ్ బీజేపీ సర్కారు నిర్ణయాన్ని దేశంలోని పీఠాధిపతులు, ప్రధాన ఆలయ పూజారులు, ఆధ్యాత్మికవేత్తలు తీవ్రంగా వ
Suman | టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ (Suman) అయోధ్య రామ మందిరాన్ని (Ram Janmabhoomi Temple) సందర్శించాడు. సోమవారం ఉదయం అయోధ్య చేరుకున్న అతడు బాల రాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లా�
Ayodhya Ram Temple | అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple) గర్భగుడి నుంచి వర్షపు నీరు లీకవుతోందన్న (roof leak) వార్తలపై రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా (Nripendra Mishra) స్పందించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన పూజారి ఆరోపణలను తోసిపుచ్చారు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకొని సరిగ్గా అర్ధ సంవత్సరం కూడా పూర్తి కాకముందే.. ప్రధాన గర్భాలయంలో నీరు లీకేజీ అవుతుందన్న వార్తలు వస్తున్నాయి.
లోక్సభ ఎన్నికల వేళ ఏదో ఒక అంశాన్ని ముందరేసుకోవడం, దాన్ని పెద్దయెత్తున ప్రచారం చేసి ఓట్లు దండుకోవడం బీజేపీకి రివాజుగా మారింది. 2014లో నల్లధనం అంశం, 2019లో పుల్వామా ఘటనల ద్వారా లబ్ధి పొందిన కమలదళం ఇప్పుడు మళ్ల�
Ayodhya Ram Temple | అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Temple)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆలయం ప్రాంగణం (Temple Complex) లో తుపాకీ మిస్ ఫైర్ (Gun Misfire) అయ్యి జవాన్ గాయపడ్డారు.
Amit Shah: అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట వేడుక కోసం ప్రధాని మోదీ 11 రోజుల ఉపవాసం పాటించినట్లు అమిత్ షా తెలిపారు. ఆ సమయంలో ఆయన కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నారని, విభిన్న భాషల్లో ఆయన
అయోధ్య బాల రాముడి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం మంగళవారం కాజీపేట నుంచి ఆస్తా ప్రత్యేక రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట నుంచి సాయంత్రం 6:20 గంటలకు ఈ రైలు బయలుదేరనున్నది.