వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని మంచిర్యాల జిల్లా రవాణ శాఖాధికారి లెక్కల కిష్టయ్య సూచించారు. మంచిర్యాల జిల్లా రవాణ శాఖ అధికారి కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఆధునిక ప్రపంచంలో అరచేతిలోకే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో మానవ జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మంచితో పాటు అనేక అనర్థాలు తలెత్తుతున్నాయి. అందులో ముఖ్యంగా సైబర్ నేరాలు, కొత్త తరహా మోసా�
అగ్నిమాపక వార్షికోత్సవాల్లో భాగంగా రెండోరోజు శనివారం పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని పలు ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి.. భూగర్భజలాలు పెరిగిపోవటంతో బోరుబావుల ద్వారా వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందుతున్నది. ఈ పరిస్థితిలో రైతులు ఎక్కువశాతం వరిసాగుపైనే దృష్టి సారించారు.
ప్రజారక్షణే పోలీసు ప్రధాన లక్ష్యమని మెదక్ పట్టణ సీఐ పేర్కొ న్నారు. గురువారం పోలీసు అమర వీరుల సంస్మరణలో ప్లాగ్ డే పురస్కరించుకొని ఎస్పీ రోహిణిప్రియదర్శిని ఆదేశాలతో విద్యార్థులకు ఆయుధాలపై ఓపెన్హౌస్�
వికారాబాద్ : ప్రతి సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్ ఉంటుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1 జనవరి 2022న ఆపరేషన్ స్మైల్ ప్రత్యేక బృందాలతో ప్రారంభించడం జరి�
తాండూరు రూరల్ : మహిళలు పొదుపుతో పాటు వ్యాపార రంగంలో కూడా రాణించాలని ఢిల్లీకి చెందిన సీనియర్ డిప్యూటీ వ్యవసాయ, మార్కెటింగ్ అధికారి అనిల్కుమార్ అన్నారు. గురువారం తాండూరు మహిళా సమాక్య కార్యాలయంలో తాం�
ఖమ్మం : ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలోనగరంలోని ఎన్సీసీ విద�
మహబూబాబాద్ : జిల్లాలో పాఠశాలలు, కాలేజీల వద్ద ఆకతాయిల అల్లర్లపై షీ టీం బృందాలకు విద్యార్థినీలు సమాచారం అందించాలని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సాయిదత్తా ఒకేషనల్ జూని�
గీసుగొండ : మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సఖీ కేంద్రం సమాజిక కార్యకర్త సుధ అన్నారు. మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో మహిళల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ సమాజంలో మహిళలు గృ�
చేవెళ్ల డివిజన్ ఐసీడీఏస్ సీడీపీవో శోభారాణి షాబాద్ మండలం హైతాబాద్ ఉన్నత పాఠశాలలో బేటిబచావో కార్యక్రమం షాబాద్ : బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని చేవెళ్ల డివిజన్ ఐసీడీఏస్ సీ�
గుడ్టచ్, బ్యాడ్టచ్పై అవగాహన తప్పనిసరి తల్లిదండ్రులు సూచనలివ్వాలి: పోలీసులు 90 శాతం కేసుల్లో నిందితులు తెలిసినవాళ్లే పరిచయస్థులే పిల్లలను చిదిమేస్తున్నారు బాగా తెలిసినోడే.. మన బంధువే.. వరుసకు అన్నయ్య
తుర్కయాంజల్ : కుటుంబం పరంగా ఎదురు అవుతున్న సమస్యలపై న్యాయం జరుగాలంటే వయో వృద్ధులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వయోవృద్ధుల సంరక్షణ, పోషణ విస్మరించే సంతానానికి శిక్షలు తప్పవని రంగారెడ్డి జిల్లా న్�
రాజేంద్రనగర్ కోర్టు న్యాయమూర్తి రుబినాఫాతిమా షాబాద్ : న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని రాజేంద్రనగర్ న్యాయమూర్తులు రుబినాఫాతిమా, సుచిత్రలు తెలిపారు. బుధవారం మొయినాబాద్ మండల పరిధిల�
కల్లూరు :క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ సూపర్వైజర్ వై.సురేష్ అన్నారు. మంగళవారం కల్లూరు పీహెచ్సీ పరిధిలోని కృష్ణయ్యబంజరలో టీబీవ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు ని�