వికారాబాద్ : నేరస్తులకు సంబంధించిన సాక్ష్యాలను ఎలా సేకరించాలనే విషయాలపై జిల్లా పోలీస్ అధికారులకు ప్రముఖ లీగల్ అడ్వైజర్, లా పుస్తకాల రచయిత ఈ. రాములు శిక్షణ ఇచ్చారు. బుధవారం రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు,
బోథ్ : అడవులను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా సంరక్షించాలని బోథ్ అటవీ రేంజి అధికారి సత్యనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని పిప్పల్ధరిలో అడవుల సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎఫ్ఎస్వో సుందర్ మాట్లాడుతూ.. �
మోమిన్పేట : సమాజంలో నేరాల నియంత్రణకై చట్టాలపై విద్యార్థులకు అవగహన ఎంతో అవసరమని 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి పద్మా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఏజేఆర్ ఫంక్షన్హాల్లోని మండల పరిధిలోని పౌరులకు, వ�
కోర్టు ఖర్చులు భరించలేని పేదలకు లీగల్ అథారీటిని ఆశ్రయించాలి సీనియర్ సివిల్ జడ్జీ శ్రీదేవి బంట్వారం : నేడు సమాజంలో వివిధ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, అయితే సమాజంలోని ప్రతి వ్యక్తికీ తన హక్కు�
కల్లూరు: మండల పరిధిలోని పెద్దకోరుకొండి, చిన్నకోరుకొండి గ్రామాల్లోని రైతులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సత్తుపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు యు.న
టేకులపల్లి: మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయితీలలో పంచాయితీ సిబ్బంది ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం టేకులపల్లి మండలం మేల్లమడుగు గ్రామ ప�
దుండిగల్: ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ప్రజలకు సమాచారం చేరవేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైందని భారతజాతీయ మహాసముద్ర సమాచార సేవాకేంద్రం(ఇన్కాయిస్) డైరెక్టర్ డా.టీ.శ్రీనివాసకుమార్ అన్నారు. ఇన్క
కల్లూరు: యువత మత్తు పదార్ధాలకు బానిసలు కావద్దని, వాటికి దూరంగా ఉండాలని సత్తుపల్లి జుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ యువరాజు అన్నారు. శనివారం చండ్రుపట్ల రోడ్లోని ప్రతిభ విద్యాలయంలో ఆ సంస్థ అధినేత లక�
మంత్రి తలసాని | పారిశుధ్య కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఢిల్లీ ,జూన్ 9:పర్యావరణానికి హాని కలిగించనిఉత్పత్తులను ప్రోత్సహించడంతోపాటు, ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగాన్నిక్రమంగా తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్ర�
ఢిల్లీ ,జూన్ 4: కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ , ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఈఈపీఎఫ్ఎ) “హిసాబ్ కి కితాబ్” పేరుతో రూపొందించిన ఆరు లఘుచిత్రాలను ప్�
క్లిక్ చేస్తే చాలు సమగ్ర సమాచారం ఆకట్టుకుంటున్న సూపర్ వైరస్ దెయ్యం చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న కార్టూన్స్ నెటిజన్ల ఆదరణ పొందుతున్న కరోనా కంటెంట్ ఫన్నీ డైలాగులతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హి
పోలీసుల విస్తృత ప్రచారంమాస్కులు లేని వారికి అవగాహనకరోనాపై ప్రత్యేక ప్రదర్శనలునిబంధనలు పాటించనివారిపై చర్యలు ఉప్పల్, ఏప్రిల్ 6 : కరోనా కట్టడికి పోలీసులు విస్త్రృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కరోనా వైర
మాస్క్ ధరిద్దాం.. కరోనాను కట్టడి చేద్దాం కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుదాం జంట కమిషనరేట్ల పరిధిలో ప్లకార్డులు పట్టిన పోలీసులు.. ప్రజలకు అవగాహన కల్పించి నిబంధనలు పాటించాలని సూచన కరోనా నుంచి రక్షణ పొందుతూ.