Hydraa | మాసబ్ చెరువు నాలా పూడికతీత పూర్తిస్థాయిలో జరగకపోతే భవిష్యత్తులో కాలనీలు మునిగిపోయే పరిస్థితి ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు.
ఓవైపు జిల్లాలో చెరువులు, కుంటల ఆక్రమణ, కాల్వల కబ్జాలపై హైడ్రా దూకుడు పెంచినప్పటికీ అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగటంలేదు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఔటర్రింగ్ రోడ్డుకు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో చెర
Hydraa | వరద ముంపు ప్రాంతాల్లో కాలువలు, నీరు నిలిచే ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం పరిశీలించారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించి పరి�
Hydraa | హైదరాబాద్ పుప్పాలగూడలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఎలాంటి అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఆపించి, వాటిని తొలగించినట్లుగా హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు.
AV Ranganath | వచ్చే బతుకమ్మ పండుగ నాటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. బతుకమ్మ కుంటకు సంబంధించిన కోర్టు వివాదం మంగళవారం పరిష్కారమైందని తెలిపారు.
Hydraa | మల్కాజిగిరి, ఏప్రిల్ 8: హిందూ స్మశాన వాటిక సమస్యను పరిష్కరిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మచ్చ బొల్లారంలోని హిందూస్మశాన వాటిక వద్ద ఉన్న డంప్యార్డ్ను మంగళవారం నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్�
AV Ranganath | ఇవాళ కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో వెలసిన ఆక్రమణల విషయమై స్థానిక రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైడ్రా పేరు చెప్పి ఎవరైనా అక్రమ లావాదేవీలు, అవకతవకలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. అవకతవకలు జరిగినట్టు ఆధారాలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని మంగళవా
Khajaguda | నా వంతుగా రేవంత్ రెడ్డికి 375 ఓట్లు వేసి గెలిపించిన పాపానికి ఇవాళ నన్నే రోడ్డుమీద పడేసిండు అని ఓ వ్యక్తి కన్నీరుమున్నీరుగా విలపించాడు.
HYDRAA | ప్రజల్లో అవగాహన కల్పించేందుకే మొదట్లో దూకుడుగా వ్యవహరించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. దీనివల్ల ఇప్పుడు ప్రజలకు ఎఫ్టీఎల్, బఫర్జోన్పై అవగాహన ఏర్పడిందని పేర్కొన్నారు. ఒక ప్రాపర్టీ కొనేమ�
‘హైదరాబాద్ మధురానగర్లో ఉన్న మా ఇల్లు బఫర్ జోన్ పరిధిలోకి రాదు. ఇరిగేషన్ నిబంధనల ప్రకారమే ఇంటి నిర్మాణం జరిగింది’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జీహెచ్ఎంసీలో తన మార్క్ పాలన కోసం ఓ అధికారి తాపత్రయ పడుతుంటే, అదే గ్రేటర్ విషయంలో తన పెత్తనం కోసం మరో అధికారి చూపుతున్న అత్యుత్సాహం ఆ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్వార్కు దారితీసింది.
రాజకీయ నాయకులు అబద్ధాలాడుతుంటారని, వ్యాపారవేత్తలు నాలుక మడతవేస్తుంటారని జనబాహుళ్యంలో ఓ నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ఓ ఐపీఎస్ నోటి నుంచి అబద్ధాలు వెలువడటం పరిశీలకులను విస్మయపరుస్తున